(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసినా.. తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు ఇంకా ఆగడం లేదు. తాజాగా తనను ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది యువతిపై కిరోసిన్...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ హత్యోదంతం పార్లమెంట్లోను కుదిపేసింది. ఈ ఘటనను రాజ్యసభలో పలువురు సభ్యులు తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు కఠినంగా...