హైదరాబాద్ : మేడారం మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మేడారానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తుండటంతో జనసంద్ర మైంది. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రోడ్డుపై నిలుచుని సెల్ఫీ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. స్నేహితురాలితో కలిసి సెల్ఫీ దిగుదామని ఓ యువతి ప్రయత్నిస్తుండగా.. హఠాత్తుగా బైక్ పై వచ్చిన ఓ దొంగ ఆ సెల్ ఫోన్...
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పాతబస్తీలోని మీరాలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేత...
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఓ నెటిజన్ చేసిన ట్వీటే ఇద్దరి మధ్య వివాదానికి కారణం. ‘జిహాదీలుగా మారాలనుకునే చాలా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. ఎస్ఈసీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు ప్రచారంతో దూకుడుగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌరపట్టిక (ఏన్ఆర్సి)కి వ్యతిరేకంగా ముస్లింలు హైదరాబాద్లో శనివారం భారీ ప్రదర్శన (మిలియన్ మార్చ్) నిర్వహించారు. ఈ ర్యాలీకి నగరంలోని పలు ప్రాంతాల...
వికారాబాద్: న్యూ ఇయర్ రోజు తాగుబోతులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. కారుతో బీభత్సం సృష్టించారు. వికారాబాద్ లోని నవాబ్ పేట్ ఎస్సైని కొందరు యువకులు కారుతో ఢీ కొట్టారు. న్యూ ఇయర్ కావడంతో.. అనంతగిరి...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిఎస్ ఎస్కె జోషి మంగళవారం పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తరువాత...
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ‘తిరంగ ర్యాలీ’కి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో గాంధీభవన్ లో పార్టీ నేతలు ‘సత్యాగ్రహ దీక్ష’కు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా,...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసినా.. తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు ఇంకా ఆగడం లేదు. తాజాగా తనను ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది యువతిపై కిరోసిన్...
హైదరాబాద్: దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం చేస్తోంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందంతో పాటు గాంధీ సూపరింటెండెంట్ కూడా...
హైదరాబాద్: తెలంగాణలో బలహీన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా డిసెంబర్ 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకపు...
హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు...
ఓవైపు ఎముకలు విరగ్గొడుతున్నా…. మరోవైపు పిడికిళ్ళు బిగించి ఎగిసిపడుతున్న ఆ పిల్లలకు అండగా…… నిన్నటి ఆ గొప్ప సంఘటన పట్ల స్పందించయినా రేపు మనమూ…… ప్రియమైన మిత్రులారా, నిన్న… అదే “నిర్భయడే” రోజు…...
హైదరాబాద్: కొత్త పౌరసత్వ చట్టానికి నిరసనగా హైదరాదాద్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం వామపక్షాలు నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీగా వస్తున్న వామపక్షాలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు నిందితులకు సంబంధించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు విచారణలో వీరు ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వెల్లడించినట్టు సమాచారం. దిశపై...
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసు దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులు వేగాన్ని పెంచారు. ఈ నెలాఖరులో పూర్తి సాక్ష్యాధారాలతో చార్జిషీటును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పొందుపర్చనున్నారు. ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షుల...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఒక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ముగిసింది. తెలుగు జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కు సంపాదక బాధ్యతలు ఈనాడు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు సంతృప్తిగా పనిచేయడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా ? ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ స్థానంలో మాజీ మంత్రి డి.కె.అరుణని నియమించనున్నారా? ఇప్పుడు ఆ పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది....
హైదరాబాద్: చటాన్పల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
హైదరాబాద్: తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి స్టేషన్లో ఈ కేసు నమోదైంది. శాయంపేట పరిధి గోవిందాపూర్కు చెందిన 24 ఏళ్ల ఏళ్ల యువతి కనిపించడం లేదంటూ ఆమె...