(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై దేశంలోని 130 కోట్ల మంది ప్రజలందరూ హిందువులేనన్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ మాటలను బిజెపి మిత్రపక్షం నేత, కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే ఖండించారు. అందరూ హిందువులేనని చెప్పడం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసినా.. తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు ఇంకా ఆగడం లేదు. తాజాగా తనను ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది యువతిపై కిరోసిన్...
హైదరాబాద్: దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం చేస్తోంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందంతో పాటు గాంధీ సూపరింటెండెంట్ కూడా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళితే బీజేపీ పెద్దల కాళ్లు మొక్కుతారని, హైదరాబాద్ రాగానే వారిని తిడతారని అదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఒక్క...
హైదరాబాద్: తెలంగాణలో బలహీన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా డిసెంబర్ 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకపు...
హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు...
హైదరాబాద్: యాదాద్రి జిల్లా ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెను ప్రమాదం తప్పింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కోసం ఆలేరులోని పీఆర్ గెస్ట్ హౌస్ కు సునీత వచ్చారు. అదే...
హైదరాబాద్: కొత్త పౌరసత్వ చట్టానికి నిరసనగా హైదరాదాద్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం వామపక్షాలు నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీగా వస్తున్న వామపక్షాలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నిబంధనలు పౌరులకు మాత్రమే.. మాకు కాదు.. మేం ఏం చేసినా అడిగేవారు లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. తాజాగా తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి నిబంధనలకు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు నిందితులకు సంబంధించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు విచారణలో వీరు ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వెల్లడించినట్టు సమాచారం. దిశపై...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే...
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసు దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులు వేగాన్ని పెంచారు. ఈ నెలాఖరులో పూర్తి సాక్ష్యాధారాలతో చార్జిషీటును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పొందుపర్చనున్నారు. ఈ కేసులో మొత్తం 30 మంది సాక్షుల...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పసుపు బోర్డు సాధన నిజామాబాద్ జిల్లా రైతులు పోరుబాట పట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతులు ఆందోళన దిగారు. సోమవారం ఉదయం వెల్లటూరు గ్రామం నుంచి పసుపు రైతులు పాదయాత్రను...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఒక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ముగిసింది. తెలుగు జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కు సంపాదక బాధ్యతలు ఈనాడు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికుడు సంతృప్తిగా పనిచేయడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. టీఎస్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు ఉండాలని.. ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేశారు....
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దిశ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టు నిర్ధారించింది. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అత్యాచారం సమయంలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా ? ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ స్థానంలో మాజీ మంత్రి డి.కె.అరుణని నియమించనున్నారా? ఇప్పుడు ఆ పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది....
హైదరాబాద్: చటాన్పల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్ ఎన్కౌంటర్ పుణ్యమా ఆని విచిత్రాలు జరుగుతున్నాయి. ఇతర అత్యాచారం బాధితుల కుటుంబసభ్యులు తమ వాళ్ల కేసుల్లోని నిందితులను కూడా ఎన్కౌంటర్లో అంతమొందించాలని డిమాండ్ చేస్తుండగా, ఉత్తరప్రదేశ్ పోలీసులు తాము...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితుడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ...
న్యూఢిల్లీ: వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసిన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న వేళ.. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర...
హైదరాబాద్: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ హత్యోదంతం పార్లమెంట్లోను కుదిపేసింది. ఈ ఘటనను రాజ్యసభలో పలువురు సభ్యులు తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు కఠినంగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యువ వైద్యురాలి హత్యోదంతంపై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించాడు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపాడు. తన స్వరంతో ఉన్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. యువ వైద్యురాలి...
హైదరాబాద్: లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ(జేపీ) కారుకు ప్రమాదం జరిగింది. ఆదివారం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద జేపీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమానికి జేపీ తన కారులో వెళుతున్నారు....
హైదరాబాద్: ప్రియాంక రెడ్డి ఘటన మరవకముందే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘాతకం వెలుగు చూసింది. సిద్దులగుట్ట రోడ్డులో అయ్యప్ప ఆలయం పక్కన సుమారు 35 సంవత్సరాల మహిళను దుండగులు హత్య...
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఘటనలో ప్రజల హృదయాలను పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ శివారులోని చటాన్పల్లి వద్ద...
హైదరాబాద్: షాద్నగర్లో దారుణ సంఘటన చోటుచేసుకున్నది. ఒక మహిళా వెటర్నరీ డాక్టర్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. నిన్న సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన పశువైద్యాధికారిణి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు నడుపుతున్న అనుభవం లేని డ్రయివర్ల చేతిలో మరో ప్రాణం పోయింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ మంగళవారం...
హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కిందకు...
హైదరాబాద్: ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రగతి భవన్ లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు....
హైదరాబాద్: హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్టిసి కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్ను రద్దు...
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమస్యను రెండు వారాల్లో పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్కు హైకోర్టు ఆదేశించింది. ఆర్టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. ‘మాకు కొన్ని పరిమితులున్నాయి, పరిధి దాటి ముందుకెళ్లలేం, ప్రభుత్వానికి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్ కరీంనగర్ కలక్టర్ సర్ఫరాజ్ అహ్మద్తో కరీంనగర్ బిజెపి ఎంపి బండి సంజయ్ సెల్ఫోన్లో మాట్లాడిన మాటల ఆడియో క్లిప్ సంచలనం కలిగిస్తున్నది. ఈ ఆధారంతో కలక్టర్ను అక్కడ నుంచి...
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల జెఎసి శనివారం తలపెట్టిన బస్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి సమ్మె 43వ రోజుకు చేరుకున్నది. బస్సు రోకో నిర్వహించాలన్న ఆర్టిసి జెఎసి పిలుపు...
హైదరాబాద్: నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి...
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు కేర్ ఆసుపత్రి సూపర్నిటెండెంట్ డాక్టర్ సుష్మ తెలియజేశారు. ప్రమాదంలో...
హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ను ఎనిమిది గంటల పాటు శ్రమించి రైల్వే అధికారులు బయటకు తీశారు. ప్రమాదానికి సంబంధించిన సిసి టివీ పుటేజ్ను...
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలోని పలు రూట్ల ప్రైవేటీకరణపై ఈ నెల 11 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైకోర్టులో ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్పై విచారణ జరిగింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై...
హైదరాబాద్: ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం తమతో తొమ్మిది నిమిషాలు చర్చిస్తే చాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం...
హైదరాబాద్: ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ హైకోర్టులో అఫిడవిట్...