NewsOrbit

Tag : iaf

జాతీయం న్యూస్

Jammu and kashmir: బిగ్ బ్రేకింగ్..జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు..! ఇద్దరికి స్వల్పగాయాలు..!!

sharma somaraju
Jammu and kashmir: జమ్ము విమానాశ్రయంలోని టెక్నికల్ ఏరియాలో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. అయిదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లు తీవ్ర కలకలాన్ని సృష్టించాయి....
టాప్ స్టోరీస్

ఆకాశంలో అభినందన్

sharma somaraju
న్యూఢిల్లీ: భారత వాయుసేన 87వ వార్షిక దినోత్సవ వేడుకలు మంగళవారం ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్ వద్ద ఎంతో ఉత్సాహంగా, కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన వైమానిక విన్యాసాలు అలరించాయి....
టాప్ స్టోరీస్

వాయుసేనలో అపాచీ హెలికాప్టర్లు

Mahesh
పఠాన్‌కోట్‌: అమెరికాకు చెందిన ఎనిమిది అపాచీ హెలికాప్టర్లు భారత వాయుసేనలో చేరాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా సమక్షంలో పూజలు నిర్వహించారు. అమెరికాకు చెందిన...
టాప్ స్టోరీస్

సొంత క్షిపణే 12 సెకెన్లలో కూల్చివేసింది!

Siva Prasad
భారత వాయుసేనకు చెందిన ఎమ్‌ఐ17 హెలీకాప్టర్ (ఫైల్ ఫొటో) (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనుమానమే నిజమయింది. ఫిబ్రవరి 27న జమ్ము కశ్మీర్‌లో కూలిపోయిన భారత వాయుసేన ఎమ్‌ఐ17 హెలీకాప్టర్ ప్రమాదానికి గురి కాలేదు. భారత...
టాప్ స్టోరీస్

పాక్ అదుపులో భారత్ మిగ్ ఫైటర్ పైలట్!

Siva Prasad
న్యూఢిల్లీ: ఇండియా గగనతలంలోకి చొరబడిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను వెంటాడుతూ వెళ్లిన భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ విమానాన్ని కోల్పోయామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఆ విమానంలో...
టాప్ స్టోరీస్

‘భారీ భూకంపమని భావించాం’: పాక్ ప్రజలు

Siva Prasad
ఇస్లామాబాద్: మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళాలు పాకిస్థాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000కిలోల బాంబులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మూడు కీలక ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి....
న్యూస్

కూలిందా ? కూల్చేశారా?

sharma somaraju
శ్రీనగర్ : సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ వాయుసేన యుద్ధ విమానాన్ని భారత్ దళాలు కూల్చివేశాయి. ఈ విషయాన్ని ఎన్‌డిటివి తొలుత ప్రకటించినా తరువాత ఉపసంహరించుకుంది. హింధూస్థాన్ టైమ్స్ మాత్రం ఎఎన్‌ఐ న్యూస్...
న్యూస్

కాశ్మీర్‌లో కూలిన మిలిటరీ చాపర్: ఏడుగురు మృతి

Siva Prasad
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాంలో భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన మిలిటరీ హెలికాప్టర్ బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో  కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వాయుసేన అధికారులతోపాటు ఓ పౌరుడు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు....