AP Election 2024: సార్వత్రక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. ఎన్నికల సంఘం (ఈసీ) ముగ్గురు ఐఏఎస్ లతో పాటు ఆరుగురు ఐపీఎస్ లను బదిలీ...
సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణ చేశారు. సోమేశ్ కుమార్ చేసుకున్న పదవీ విరమణ (వీఆర్ఎస్) దరఖాస్తునకు సీఎం జగన్ ఆమోద ముద్ర...
తెలంగాణ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ గురువారం ఏపి ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. ఏపీ సీఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి జాయనింగ్ కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం సీఎం...
UPSC: ఎల్జిబిటి స్వలింగ సంపర్కుడు లేదా స్వలింగ సంపర్కులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించే UPSC పరీక్ష రాసి ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారి అంటే జిల్లా కలెక్టర్ లాంటి అధికారి కాగలడా?...
YS Jagan: విధి నిర్వహణలో తన అభిమానాన్ని చొరగొంటే ఉన్నతాధికారులు పదవీ విరమణ అయినా వారికి కీలక పోస్టులు కట్టబెడుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆగ్రహం తెప్పిస్తే మాత్రం ఆ అధికారిని అవమాకరంగా...
AP IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐఏఎస్ అధికారుల బదిలీకి సంబంధించి ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ ల...
AP CM Jagan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ విషయంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల క్రితమే సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన...
Toll Issue: సాధారణంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ ల వద్ద టోల్ ఫీజు చెల్లింపు విషయంలో అధికార పార్టీ నాయకులు గొడవ చేయడం జరుగుతూనే ఉంటుంది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఇచ్చిన నెంబర్...
Bharatha Sindhuri: ఇప్పటివరకు క్రీడాకారులు,సినీ నటులు,రాజకీయ నాయకుల వంటివారిపైనే బయోపిక్ లువచ్చాయి.తొలిసారిగా ఒక మహిళా ఐఏఎస్ అధికారి మీద కూడా బయోపిక్ రూపుదిద్దుకోనుంది.ఆ మహిళా ఐఏఎస్ అధికారి తెలుగమ్మాయి కావడం ఇక్కడ విశేషం.వివరాల్లోకి వెళితే...
IAS: ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల పరస్పర విమర్శలతో ఇరుకున పడ్డ కర్నాటకలోని ఎడియూరప్ప ప్రభుత్వం ఆ ఇద్దరికీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది.మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి ,మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్...
Madhya Pradesh: సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తే జరిమానా విధించడం లేక పోతే కేసు నమోదు చేయడం లాంటివి చేయాలి. కానీ సాధారణ పోలీసుల మాదిరిగా ఇటీవల ఉన్నత...
IAS: కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్న క్రమంలో…మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా కలెక్టర్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా డాక్టర్ కావడంతో…ముందు చూపుతో ఆయన వ్యవహరించిన తీరు..రాష్ట్రానికే ఆదర్శంగా మారింది. డాక్టర్...
Srilakshmi : తెలంగాణ నుంచి ఏరి కోరి ఆంధ్ర కేడర్కు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి Srilakshmi జగన్ ప్రభుత్వంలో తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా పొందుతారు అంటూ ఇప్పుడు జోరుగా ప్రచారం...
YSRCP : నెల్లూరు జిల్లా కీలక నియోజకవర్గం గూడూరు తలనొప్పులు అధికారపార్టీకి తప్పడం లేదు. ఇక్కడ తరచూ ఎమ్మెల్యే వరప్రసాద్ తీరు పట్ల స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగుర వేస్తున్నారు....
ఐఏఎఎస్ అవగానే ప్రతి అధికారి… పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా.. రిటైర్ నాటికీ చీఫ్ సెక్రటరీ హోదాలో బయటకు రావాలని కలలు కంటారు.. ఓ ఐఏఎస్ కు అత్యున్నత అధికారం కేబినెట్...
వారు ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులు… ఒకరు జిల్లా కలెక్టర్ , మరొకరు ఎస్పీ , ఒకొకరు మున్సిపల్ కమిషనర్ ముగ్గురు మట్టిని ఆప్యాయంగా ముద్దాడారు .. పొలంలోకి దిగి వారి...
చిన్నప్పటి నుంచి చాలామందికి డాక్టర్ కావాలని కోరిక ఉంటుంది. అందులో కొందరు యాక్టర్లుగా మారిపోయిన వారుకూడా ఉన్నారు. ఈ విషయాలను పలువురు సినీ యాక్టర్లు స్వయంగా చెప్పుకుంటారు. ఒకటి అనుకుంటే ఇంకోటి అవ్వడం అంటే...
టీడీపీ హయాంలోని అవినీతి వ్యవహారాల్ని ఒక్కోటి బయటకు తీస్తున్న వైసీపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ పై గట్టిగానే దృష్టి పెట్టింది. ఫైబర్ నెట్ కాంట్రాక్ట్, సెటప్ బాక్స్, కనెక్షన్ల ఏర్పాటు.. ఈ వ్యవహారం మొత్తాన్ని...
నెటిజన్లకు బాగా సుపరిచితమైన పేరు అమ్రపాలి.నిజానికి పరిచయం అవసరం లేని పేరు కూడా అదే! పేరే వెరైటీ అనుకుంటే ఈ మహిళా యువ ఐఎఎస్ అధికారిణి అంతకన్నా వెరైటీ! జస్ట్ యూనివర్సిటీ పాస్ ఔట్...
దేశంలో, రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి వ్యవస్థల్ని నడిపించేది కలెక్టర్లే. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్ని అధికారులకు నిర్దేశిస్తూ ప్రజల వరకూ ఆ ఫలాల్ని తీసుకెళ్లేది కలెక్టర్లే. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి కలెక్టర్లు....
ఇది నేడు ఐఏఎస్ గా మారిన ఒకనాటి అభాగ్యుడు కథ. ఇలాంటి వారిని చూస్తే “వీరికి ప్రోత్సాహం ఎక్కడి నుండి వస్తుంది..? అనిపిస్తుంది.” అవసరమైన దృక్పథం, ప్రతిభ సాధించేందుకు వాళ్లు పడ్డ ప్రయాస తలుచుకుంటేనే...
రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఇటివలి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలను, ప్రభుత్వంలోని కొందరు పెద్దలను విమర్శించారు. జగన్ ను నేరుగా విమర్శించకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పు పడున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు...
అప్పుడు చంద్రబాబుకు ఇప్పుడు జగన్ కి కూడా ఒకే రకం తంటా ఎదురయింది.అదీ మాజీ ఐఏఎస్ల నుండి కావటం ఇక్కడ విశేషం .సుదీర్ఘమైన ఉద్యోగంలో అనేక హోదాలు అనుభవించారు.రిటైరయ్యారు. అయినప్పటికీ.. పనితీరు ఆధారంగా...
సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంలో విశ్రాంత ఐఏఎస్ ల పాత్ర ప్రముఖంగా చెప్పుకోవాలి. ఐవైఆర్ కృషారావు, అజయ్ కల్లం రెడ్డి లాంటి సీనియర్ ఐఏఎస్ లు చంద్రబాబు పరిపాలన దగ్గరగా చూసి చంద్రబాబు...
బెంగళూరు: కర్ణాటకలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తన వృత్తికి రాజీనామా చేశారు. దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తోన్న ఎస్.శశికాంత్ సెంథిల్ అఖిల భారత సర్వీసుల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఈ...
అమరావతి: తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ అధికారి అయిన స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్ వచ్చేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఏపి ఇంటిలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర నియమానికి అడ్డంకులు తొలగిపోయాయి. రెండు...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కేడర్కు వెళ్లాలని అర్జీ పెట్టుకున్న తెలంగాణ క్యాడర్ సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం పార్లమెంట్కు వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిశారు. ముందుగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని...
అమరావతి:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన మద్ర వేసుకునే క్రమంలో భాగంగా రేషన్ వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అవినీతి తావులేని విధంగా పథకాలు, సంక్షేమ ఫలాలు...
అమరావతి: కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించవద్దు, చర్యలు తీసుకోవాలని జగన్ అదేశించారు. ప్రజావేదిక హాలులో...
అమరావతి: ప్రభుత్వ పాలనలో తనదైన శైలి ప్రదర్శించే క్రమంలో భాగంగా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహనరెడ్డి అందుకు అనుగణంగా అడుగులు వేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు తిరక్కముందే రాష్ట్ర వ్యాప్తంగా...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. సిఎంఒలో వైఎస్ జగన్ కొత్త టీమ్ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిపిగా గౌతమ్ సవాంగ్ను...
తాడేపల్లి: ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహనరెడ్డిని సోమవారం సాయంత్రం పలువురు సీనియర్ ఐఎఎస్లు, ఐపిఎస్ అధికారులు కలిశారు. విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు,...