IAS Transfer: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వరుసగా ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా 26 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
AP High Court: ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు దిక్కారణ నేరానికి ఇద్దరు ఐఏఎస్ అధికారులుక జైలు శిక్ష, జరిమానా విధించింది. హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినందుకు ఐఏఎస్ లు శ్యామల...
Amaravati: రాష్ట్రంలో పలువురు అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఆర్...
AP IAS Transfers: ఏపిలో అధికారుల బదిలీ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఐఎఎస్, ఐపీఎస్ లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరి కొందరు సీనియర్ అధికారులను బదిలీ చేసింది....
Breaking: ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతుండటంతో ముందుగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వాస్తవానికి గత నెలలోనే...
తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ గా భారతి హోళికేరి నియమితులైయ్యారు. నిజామాబాద్ కలెక్టర్ గా రజీవ్...
ఏపిలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. గతంలో ఏపీ సీఎంఒలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఎఎస్ ప్రవీణ్ ప్రకాష్ పలు బలమైన కారణాల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపి భవన్ రెసిడెంట్...
ఏపిలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదే సమయంలో నూతన ఐఏఎస్ లకు పోస్టింగ్ లు కేటాయించింది. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా విజయ సునీత, గ్రామ, వార్డు సచివాలయాల...
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాఠశాల విద్యాశాఖలో మౌళిక వసతుల కల్పన కోసం ప్రత్యేకాదికారిని నియమించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం...
AP High Court: కోర్టు దిక్కరణ కేసులో ఐఏఎస్ లపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2015 నాటి భూసేకరణకు సంబంధించి ఓ కోర్టు దిక్కార కేసులో పలువురు ఐఏఎస్...
అమరావతి: కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలకు, రాష్ట్రంలోని డిజిపిలకు ఇప్పటికే కనీసన కాలపరిమితి విధానాలు, ఎంపిక విధానాలు ఉన్నాయని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వాటిని ప్రధాన కార్యదర్శి పదవికి...