అందువల్లే `యు` సర్టిఫికేట్ పోయింది
సాధారణంగా కుటుంకథా చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చే నిర్మాత దిల్రాజు నిర్మాణంలో రూపొందిన చిత్రం `ఇద్దరి లోకం ఒకటే`. రాజ్తరుణ్, షాలిని పాండే జంటగా నటించారు. జీఆర్ కృష్ణ దర్శకుడు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి...