కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేని అయిదు గంటల పాటు విచారించిన ఈడీ ..ట్విస్ట్ ఏమిటంటే..?
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను విచారణ చేశారు. ఇప్పటికే ఏఐసీసీ అధినేత్రి...