న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించారు. దేశ...
న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, లోక్...
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,...
మెక్సికోలో పట్టుబడిన భారతీయుల్లో కొందరు (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ వారిందరిదీ ఒకటే కల. భూతల స్వర్గంగా అందరూ చెప్పుకునే అమెరికాలో కాలు మోపడం. కొత్త జీవితం మొదలుపెట్టడం. దాని కోసం చాలా సరిహద్దులు...
గౌహతి: అసోంలో ఎన్ఆర్సీపై మళ్లీ దుమారం మొదలైంది. తుది జాబితాలో 19 లక్షల మంది పేర్లు లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని భారతీయులుగా పేర్కొనగా.. 19...