(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఒక మహిళా రెవెన్యూ అధికారిణి మీడియాకు సమాధానం చెప్పలేక వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్నూలు...
బెంగళూరు: కర్నాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు 4.5 కోట్లు నగదును సీజ్ చేశారు. కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం జీ పరమేశ్వరతో ఇంటిపై గురువారం ఐటీ దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే...
ఆ డబ్బంతా దానమే: ఆదాయపన్ను శాఖ బెంగళూరు: కాలం కలిసొస్తే ఇలాగే ఉంటుందేమో. బెంగళూరుకు చెందిన ఓ ఆటో్డ్రైవర్ ఇటీవల రూ. 1.6 కోట్లు పెట్టి వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని ఖరీదైన గేటెడ్ సొసైటీలో...