నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సరైన పాయింట్ లేవనెత్తిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సరైన పాయింట్ లేవనెత్తారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పట్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన...