మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా), జనవరి 18: ధనా ధన్ థోనీ మరో సారి బాధ్యతాయుతమైన ఆటతీరుతో భారత్కు వన్డే సీరీస్ను అందించాడు. శుక్రవారం మెల్బోర్న్ వేదికగా జరిగిన చివరి వన్డే మ్యాచ్లో టీం ఇండియా...
సిడ్ని(ఆస్ర్టేలియా), జనవరి 7: ఆస్ర్టేలియా గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది . బోర్డర్-గవాస్కర్ టెస్టు సీరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఆసీస్పై 71 ఏళ్ళలో తొలి టెస్టు సీరీస్ను గెలుపొందడం విశేషం. సిడ్నిలో...