రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని వాఘా బోర్డర్ పోస్టు వద్ద బిఎస్ఎఫ్ జవాన్లు నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ #WATCH: 'Beating The Retreat' ceremony at Attari-Wagah border on the eve of...
ఢిల్లీ, జనవరి 22: పాకిస్తాన్లోని భారత్ దౌత్యాధికారులు వేధింపులకు గురవుతున్నారు. పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన అధికారి ఒకరు ఆ మధ్య ఢిల్లీలో ఒక యువతిని వేధింపులకు గురి చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. దానికి...
మాస్కో,జనవరి 22: రష్యా నుండి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో రెండు నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు నౌకలలోని సిబ్బందిలో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా...
మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా), జనవరి 18: ధనా ధన్ థోనీ మరో సారి బాధ్యతాయుతమైన ఆటతీరుతో భారత్కు వన్డే సీరీస్ను అందించాడు. శుక్రవారం మెల్బోర్న్ వేదికగా జరిగిన చివరి వన్డే మ్యాచ్లో టీం ఇండియా...
మెల్ బోర్న్( ఆస్ట్రేలియా), జవనరి 18: ఆసీస్ ఉంచిన 231 పరుగుల ఛేదనలో భారత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. శుక్రవారం మెల్బోర్న్ గ్రౌండ్లో మూడవ వన్డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిధ్య 230...
మెల్ బోర్న్( ఆస్ట్రేలియా), జవనరి 18: భారత జట్టు ముందు ఆసీస్ 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శుక్రవారం మెల్బోర్న్ గ్రౌండ్స్లో జరుగుతున్న మూడవ వన్డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిధ్య జట్టు...
మెల్బోర్న్(ఆస్ట్రేలియా),జనవరి 18: టీం ఇండియాతో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆసీస్ జట్టు 40 ఓవర్లలో 190 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడు వన్డేల సీరీస్లో భాగంగా భారత్...
ముజప్ఫర్నగర్(బీహార్), జనవరి16 : బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరక్షరాస్యులే ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఆయన వ్యాఖ్యనించారు. దేశంలో జనాభా నియంత్రణకు ప్రభుత్వం...
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి వన్డే మ్యాచ్లో పరాజయం పాలైన భారత క్రికెట్ జట్టు ఆడిలైడ్లో జరుగుతున్న రెండవ వన్డేలో పట్టు బిగుస్తొంది. ఇప్పటి వరకూ అందిన వార్తల ప్రకారం 38 ఓవర్లకు ఆస్ట్రేలియా...
మెల్బోర్స్(ఆస్ట్రేలియా), జనవరి 14: భారత టెన్నీస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్కు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. మెల్బోర్న్లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో భాగంగా సోమవారం జరిగిన మొదటి రౌండ్పోరులో 39వ ర్యాంకర్...
సిడ్నీ(ఆస్ట్రేలియా), జనవరి 12: భారత జట్టు ఓపెనర్ రాహుల్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. ఆసీస్పై సిడ్నీ వేదికగా శనివారం జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో రాహుల్ తన వన్డే కెరీర్లో 22వ...
సిడ్నీ(ఆస్ట్రేలియా): జనవరి 12: భారీ లక్ష్య సాధనలో భారత జట్టు ఆదిలోనే తడబడింది. సిడ్నీ వేదికగా ఇండియా-ఆసీస్ జట్ల మధ్య శనివారం జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో 289 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి...
ముంబాయి, జనవరి 10: నోరు జారి నందుకు ఇద్దరు భారత క్రికెటర్లు రెండు మ్యాచ్ల నిషేధింంచాలంటూ సిఫార్సుకు గురైయ్యారు. ఇటీవల కెఎల్ రాహుల్, హార్ధిక పాండ్యలు కలసి కాఫీ విత్ కరణ్ అనే టివి...
ముంబాయి, జనవరి 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టి 20 క్రికెట్ టోర్ని ఈ ఏడాది మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు...
సిడ్నీ(ఆస్ట్రేలియా), జనవరి 7: ఆసీస్ గడ్డపై 71 ఏళ్ల తర్వాత తొలిసారి టెస్టు సీరీస్ కైవసం చేసుకున్న టీం ఇండియా ‘రివెంజ్’ డ్యాన్స్తో సంబరం చేసుకుంది. టీం ఇండియా చేసిన రివెంజ్ డ్యాన్స్ వైరల్...
సిడ్నీ(ఆస్ర్టేలియా), జనవరి 5: ఆస్ర్టేలియా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. సిడ్ని వేదికగా జరుగుతున్న నాల్గవ...
సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ను భారత్ 622/7 వద్ద డిక్లేర్ చేసింది. 81 పరుగుల చేసిన జడేజా లయన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లెర్...
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. పుజారా 130 పరుగులతోనూ, హనుమవిహారి 39 పరుగులతోనూ క్రీజ్...
ఆసీస్ లో నాలుగు టెస్టుల సిరస్ లో చివరిదైన సిడ్నీ టెస్ట్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన లోకేష్ రాహుల్ మరో సారి విఫలమై తొలి...
కొత్త సంవత్సరానికి అందరూ స్వాగతం పలుకుతున్న వేళ…కొత్త వెలుగు రేకలు ఉదయించాయి. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది నవజాత శిశువులు కొత్త సంవత్సరం రోజున జన్మించారు. అలాంటి జననాలు భారత్ లోనే ఎక్కువ. నూతన...
పాకిస్తాన్ జైళ్లలో 537 భారతీయులు ఉన్నారని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్నిపాకిస్థాన్ ఈ రోజు భారత్ కు తెలిపింది. భారత్ ఇరు దేశాల మధ్యా ఉన్న ఒప్పందం మేరకు పాక్ విదేశాంగ...
బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో మూడో టెస్ట్ లో భారత్ విజయం సాధించడంలో సిరీస్ లో 2-1 ఆధిక్యత సాధించింది. సిరీస్ లో...
మెల్ బోర్న్ టెస్ట్ లో భారత్ విజయం కోసం మరో రోజు ఆగాల్సిందే. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 8 వికెట్లు నష్టపోయి 258 పరుగులు చేసింది. 399 పరుగుల విజయ లక్ష్యంతో...
(న్యూస్ఆర్బిట్ బ్యూరో) రష్యా నుండి ఇండియా కొనుగోలు చేయాలనుకుంటున్న అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ -400ను చైనా విజయవంతంగా పరీక్షించింది.రష్యాతో 2015లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ ఏడాది జూలైలో చైనాకు ఈ...
బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. పుజారా 68 పరుగులతోనూ, కెప్టెన్ కోహ్లీ 47 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. అంతకు...
ఆస్ట్రేలియా- భారత్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ రోజిక్కడ ప్రారంభమైన మూడో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి...
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై విషం చిమ్మారు. ఈ సారి ఆయన భారత్ లో మైనారిటీల పట్ల అక్కడి ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ విరుచుకుపడ్డారు. మైనారిటీలను ఎలా చూసుకోవాలో, వారి...
భారతదేశం తొలిసారిగా 2022లో జి- 20 శిఖరాగ్రసభకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచంలో 20 అగ్రరాజ్యాల అధినేతలు పాల్గొనే సభే జి- 20. బ్యూనస్ ఏరీస్ లో...