పుల్వామా టెర్రర్ దాడికి ప్రతిగా భారత యుద్ధవిమానాలు జరిపిన మెరుపు దాడి దరిమిలా జమ్ము కాశ్మీర్ సరిహద్దులో బుధవారం యుద్ధ వాతావరణం నెలకొన్నది. పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందోనన్న ఉత్కంఠ ప్రజల్లో మొదలయింది. పాక్ గగనతలం...
శ్రీనగర్ : సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ వాయుసేన యుద్ధ విమానాన్ని భారత్ దళాలు కూల్చివేశాయి. ఈ విషయాన్ని ఎన్డిటివి తొలుత ప్రకటించినా తరువాత ఉపసంహరించుకుంది. హింధూస్థాన్ టైమ్స్ మాత్రం ఎఎన్ఐ న్యూస్...