NewsOrbit

Tag : indian army

ట్రెండింగ్ న్యూస్

Black day: అందరికీ నేడు వాలెంటైన్స్ డే.. కానీ వారికి మాత్రమే బ్లాక్ డే..!

Saranya Koduri
Black day: సాధారణంగా ప్రతి ఒక్కరికి ఫిబ్రవరి 14 అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వాలెంటైన్స్ డే. కానీ నేడు మరొక ముఖ్యమైన రోజు ఉందని ఎవరికి పెద్దగా తెలియదు. ఎందుకంటే మనం అలాంటి స్థితిలో...
Entertainment News Telugu Cinema సినిమా

త్వరలోనే స్టార్ మా లో ప్రసారమవ్వనున్న మహేష్ ” గుంటూరు కారం ” సీరియల్.. వీడియో వైరల్..!

Saranya Koduri
ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం సోషల్ మీడియా వెనుక పరిగెడుతుంది. ఏది ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే వారిని సంతృప్తి పరిచేందుకు ట్రోలర్స్...
Entertainment News Telugu Cinema సినిమా

Meenakshi: వామ్మో.. మీనాక్షికి ఇన్ని హ్యాబిట్స్ ఉన్నాయా.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri
Meenakshi: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి అనేక హ్యాబిట్స్ ఉంటాయి. కానీ వాటిని బయటపెట్టరు. వాళ్లు ఒక్క సినిమా ఇండస్ట్రీ కే పరిమితం అని అందరూ అనుకుంటారు. కానీ ఇది తప్పండోయ్. సినిమా...
జాతీయం న్యూస్

Breaking: లడ్డాఖ్ లో ఘోర ప్రమాదం ..తొమ్మిది మంది ఆర్మీ జవాన్లు దుర్మరణం

sharma somaraju
Breaking:  లడ్డాఖ్ లోని ఖేరీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్ లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాద వశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా తొమ్మిది మంది...
జాతీయం న్యూస్

కుప్పకూలిన మూడు ఫైటర్ జెట్ విమానాలు ..సురక్షితంగా బయటపడిన ఇద్దరు పైలట్లు..ఒకరు మిస్సింగ్

sharma somaraju
రెండు వేర్వేరు ఘటనల్లో మూడు ఫైటర్ జెట్ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో యుద్ద విమానాల శిక్షణ జరుగుతుండగా అపశృతి చోటుచేసుకుంది. మొరినా సమీపంలో సుఖోయ్ -30, మిరాజ్ 2000 ఫైటర్...
న్యూస్

Indian army: ఓ సరికొత్త చాట్ యాప్ ను సృష్టించిన ఇండియన్ ఆర్మీ!

Deepak Rajula
Indian army:చాట్ యాప్స్ గురించి మనకు బాగా తెలుసు. వాటిలో వాట్సాప్ యెంత ఫేమస్ అయ్యిందో కూడా తెలుసు. ఇకపోతే సరిగ్గా ఇలాంటి యాప్ మన భారత సైన్యం రూపొందించడం అనేది చాలా ఆనందించదగ్గ...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

పాకిస్తాన్ – చైనా కలిసి ఇండియా మీద పెద్ద కుట్ర!! అందుకు సిద్దమవుతున్న భారత్…

Naina
ఇటీవల చైనా పాకిస్థాన్ కు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న 50 వింగ్ లూంగ్ 2 డ్రోన్లను అమ్మింది. ఈ నెలలో వాటిని పాకిస్తాన్ కు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు చైనా అధికారులు మీడియాకు తెలియజేసారు....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

భారత సైన్యానికి పాక్ హెచ్చరిక..??

sekhar
గత కొంత కాలం నుండి భారత్ సరిహద్దు ప్రాంతాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చైనా నుండి అదేవిధంగా నేపాల్, పాకిస్తాన్ దేశాల నుండి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్…భారత్ సరిహద్దుల్లో సంచరిస్తున్న పాకిస్థాన్ బాలికలు.

Naina
పాకిస్థాన్ కు భారత్ మీద ఉన్న వైరం గురించి మనకి విదితమే. మన దేశ సరిహద్దుల వద్ద ఎంత ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన మీద ఎప్పుడు పాకిస్థాన్ దాడి చేస్తుందో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

జనగణమన మీద కేసు – ఈ సారి పాడేటప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి – లేదంటే టోటల్ రాంగ్

Naina
మన జాతీయ గీతం ‘జనగణమన’ లో కొన్ని అనవసర పదాలు ఉన్నాయని ఆ పదాలను మార్చాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కోరుతున్నారు. ఈ ఐ=విషయం గురించి నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ...
న్యూస్

ఇండియన్ ఆర్మీలో మంచి హోదా., జీతంతో ఉద్యోగాలు..! అప్లై చేయండి..!

bharani jella
  భారతదేశం రక్షణ రక్షణ వ్యవస్థలో ఒకటైనా భారత సైనిక దళం ఇండియన్ ఆర్మీ దీని ప్రధాన కర్తవ్యం శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం ప్రస్తుత భారత ఆర్మీ లో సుమారు...
న్యూస్ రాజ‌కీయాలు

అటు లక్ష ఇటు లక్ష యుద్ధానికి సిద్ధం అయిపోయిన భారత్-చైనా..!!

sekhar
భారత్- చైనా సరిహద్దు ల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 15వ తారీకు గాల్వన్ లోయా దగ్గర భారత సైనికులను 20 మందిని పొట్టనబెట్టుకున్న చైనా తో అప్పుడే...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : మళ్లీ బ్యాన్ చేసిన భారత్…! ఈ సారి 101

arun kanna
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒక సంచలన ప్రకటన చేశారు. స్వయంసమృద్ధి భారత్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 101 వస్తువుల దిగుమతిను బ్యాన్ చేసినట్లుగా ప్రకటించారు.   దీంతో...
Featured న్యూస్ రాజ‌కీయాలు

పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ వెనుక…?

arun kanna
భారతదేశం పై ఎంతో పగబట్టిన చైనా వారు కొత్త కొత్త కుట్రలతో బయటకు వస్తున్నారు. ముందుగా సరిహద్దుల వద్ద ఉన్న ఉద్రిక్తతలు తగ్గించే నేపథ్యంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను నిర్వీర్యం చేస్తూ వాళ్ళు అసలు...
న్యూస్

బ్రేకింగ్: ఉత్కంఠ వేళ.. ఆర్మీ కీలక నిర్ణయం!

Vihari
ఇండియా, చైనా మధ్య తాజాగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత సైన్యం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 89 మొబైల్ యాప్స్ వినియోగంపై ఆంక్షలు విధిస్తూ సైన్యం ఉత్తర్వులు జరీ చేసింది. సైన్యంలో పనిచేసే...
న్యూస్

బ్రేకింగ్ : పుల్వామాలో మళ్లీ చెలరేగిన ఉగ్రవాదులు…

arun kanna
గత సంవత్సరం ఫిబ్రవరి 14 వ తేదీన పుల్వామా దాడిలో 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు దొంగ దెబ్బ తీసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఒక సీఆర్పీఎఫ్ వాహనాన్ని వారు పేల్చివేయగా...
Featured న్యూస్

ఫోటో న్యూస్  : కల్నల్ సంతోష్ బాబు విగ్రహం రెడీ .. చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు

arun kanna
భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కి దేశమంతా ఘన నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. స్వయంగా సీఎం కేసీఆర్ అతని ఇంటికి వెళ్ళి అతని కుటుంబానికి...
న్యూస్

గాల్వాన్ లోయ దాడి విషయంలో చైనానే తిడుతున్న చైనీయులు..!

arun kanna
గల్వాన్ లోయలో చైనా – భారతదేశం సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇకపోతే అటువైపు నుండి చైనా ప్రభుత్వం. వారి సైనికులు ఎంత...
న్యూస్

బ్రేకింగ్ : కల్నల్ సంతోష్ ఇంటిలో కెసిఆర్..! ఏమేమి ఇచ్చారంటే…

arun kanna
భారత్-చైనా గొడవల్లో అమరవీర వీరుడైన తెలంగాణ ముద్దుబిడ్డ సంతోష్ బాబు ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. ప్రస్తుతం ఆయన అతని ఇంటిలోనే ఉండగా…. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.అలాగే అతని భార్య సంతోషి...
న్యూస్

బ్రేకింగ్ : కల్నల్ సంతోష్ ఇంటికి బయలుదేరిన కేసీఆర్

arun kanna
భారత ఆర్మీ కి చెందిన కల్నల్ సంతోష్ చైనా సైనికుల తో జరిగిన గొడవలు మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సంతోష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు కోట్ల ఆర్థిక...
న్యూస్

బ్రేకింగ్ : రంగంలోకి ఎయిర్ – నావీ – ఆర్మీ : చైనాపై ఎదురు దాడి కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ !

arun kanna
సరిహద్దుల్లో ఇప్పుడు చైనా ఆర్మీకి మరియు భారత సైనిక దళాలకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న వారిని ఏమీ చేయకుండా వదిలేస్తున్నారని గత...
5th ఎస్టేట్

మోడీ చేతకానితనమే తప్ప దీనికి ఆన్సర్ ఇంకేంటి?

siddhu
సంవత్సరం క్రితం భారత సైన్యం మీద పుల్వామా అటాక్ జరిగినప్పుడు వరుసగా ఉన్న శవపేటికల ముందు చేతులు జోడించి నివాళులు అర్పిస్తూ గంభీరంగా నడుస్తున్న మన ప్రధాని మోదీ ని చూసి అంతా గర్వపడ్డారు....
న్యూస్

జమ్మూలో ఉగ్రవాదుల మకాం… కొనసాగుతున్న వేట..!

arun kanna
లాక్ డౌన్ టైమ్ లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల వేట భారత్ ఆర్మీ స్టార్ట్ చేసింది. ఇప్పటికే చాలా మందిని ఈ ఆపరేషన్లో మట్టికరిపించింది. మరోపక్క భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త...
న్యూస్ బిగ్ స్టోరీ

కల్నల్ సంతోష్ స్మరణతో… కళ్ళు చెమర్చే ఓ ఆర్మీ కథ…!

Srinivas Manem
కల్నల్ సంతోష్… ఇప్పుడు దేశ ముద్దు బిడ్డ. తెలంగాణ గడ్డకి జాతీయ పతాక వన్నె తెచ్చిన వీరుడు. దేశ ఆపత్కాల సమయంలో వీరమరణం పొంది అమరుడయ్యారు. ఆయన త్యాగం, మరణం దేశం యావత్తు స్మరించుకుంటుంది....
న్యూస్

కలనల్ సంతోష్ అంత్యక్రియలు ఎంత ఘనంగా జరిగాయో చూడండి..!

arun kanna
చైనా వారి అమానుష దాడి కి బలైన తెలుగు బిడ్డ కలనల్ సంతోష్ అంతక్రియలు కొద్ది సేపతి క్రితం అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట్ కు హైదరాబాద్ నుండి సంతోష్ మృతదేహం వస్తూ...
న్యూస్

తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కొడుకు..! కల్నల్ సంతోష్ ఆత్మ తప్పక శాంతిస్తుంది!

arun kanna
చైనా భారత్ సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల సైనికులు మధ్య జరిగిన ఘర్షణలో తెలుగు బిడ్డ సంతోష్ బాబు మరణించగా ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు భారతీయులందరి హృదయాలను కలచివేసింది. తెలంగాణ...
న్యూస్

భారత జవాన్లను చైనీయులు వీటితో చంపారు..

arun kanna
సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఆర్మీ భారత భద్రతా దళాలపై దాడి చేసింది అంటే అందరూ…. సెకండ్ కు పది రౌండ్ల బుల్లెట్లు కాల్చే కలిగిన భారీ తుపాకులు, శరీరాన్ని క్షణాల్లో విచ్ఛిన్నం చేసే గ్రెనేడ్లు...
ట్రెండింగ్

సరిహద్దులో 20 మంది భారత జవాన్ల మృతి ..! హద్దు మీరిన చైనా

arun kanna
నిన్న రాత్రి తూర్పు లద్ధాఖ్‌ లో భారత్ మరియు చైనా బలగాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలలో దాదాపు 20 మంది భారత సైనికులు మరణించారని ఇండియన్ ఆర్మీ అర్ధరాత్రి అధికారికంగా ప్రకటించింది. గత...
న్యూస్

ఉగ్రవాదుల కాల్పులు: ఇద్దరు జవానులు మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీనగర్:జమ్మూకశ్మీర్‌లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన  ఎదురుకాల్పులలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నౌషెరా సెక్టార్‌లో ఉగ్ర కదలికలపై సమాచారం రావడంతో భారత బలగాలు కార్డన్‌...
టాప్ స్టోరీస్

ఆర్మీ చీఫ్ నోట రాజకీయాలా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ రాజకీయాలు మాట్లాడవచ్చా. పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై  ప్రస్తుత సైనికదళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ గురువారం చేసిన వ్యాఖ్యల కారణంగా...
టాప్ స్టోరీస్

‘క్యాబ్’పై ఏజీపీ యూటర్న్!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అట్టుడుకుతున్న వేళ ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షం అసోం గణపరిషత్(ఏజీపీ) యూటర్న్ తీసుకుంది. తొలుత పార్లమెంటులో మద్దతు పలికిన పార్టీ...
టాప్ స్టోరీస్

పీవోకేలో దాడులేమీ జరగలేదట!

Mahesh
ఇస్లామాబాద్: పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేశామన్న భారత ప్రకటనను పాకిస్థాన్‌ తోసిపుచ్చింది. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో మూడు ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త ఆర్మీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను పాకిస్థాన్ మిలిట‌రీ కొట్టిపారేసింది. భార‌త ఆర్మీ...
టాప్ స్టోరీస్

పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి

Mahesh
శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో భారత ఆర్మీ దాడులు చేపట్టింది. తాంగ్ధర్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉండే నీలం లోయలోని నాలుగు ఉగ్రశిబిరాలపై భారత బలగాలు దాడి చేశాయి. శతఘ్నులతో చేసిన ఈ దాడిలో దాదాపు...
టాప్ స్టోరీస్

పీవోకే స్వాధీనానికి రెడీ!

Mahesh
న్యూఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్ రావత్  స్పష్టం చేశారు.  పీఓకేను తిరిగి భారత్‌తో అంతర్భాగం చేసేందుకు...
టాప్ స్టోరీస్

సియాచిన్‌లో గుడ్డు పగలగొట్టు చూద్దాం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సియాచిన్ ప్రాంతం గురించి వినే ఉంటారుగా! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సైనిక స్థావరం సియాచిన్‌లోనే ఉంది. అక్కడ జీవితం ఎలా ఉంటుందో మనం ఊహించను కూడా ఊహించలేం. సముద్రమట్టానికి 20...
టాప్ స్టోరీస్

అంతరిక్షంలో మన గూఢచారి

Kamesh
కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో దట్టమైన మబ్బులున్నా ఫొటోలు న్యూఢిల్లీ: ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టినా కూడా కింద ఏం జరుగుతోందో పసిగట్టగల సామర్ధ్యం ఉన్న గూఢచార ఉపగ్రహాన్ని భారతదేశం ప్రయోగించింది. దాంతో ఇక...
టాప్ స్టోరీస్

బీజేపీ ఓడిపోతోంది

Kamesh
సార్వత్రిక ఎన్నికల్లో గెలవబోయేది మేమే మాపై ఎన్నికల కమిషన్ పక్షపాతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దాదాపు ముగింపు దశకు వచ్చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోతోందని...
టాప్ స్టోరీస్

సైన్యం వద్ద ‘యతి’ ఆధారాలు

Kamesh
మంచుకొండల్లో చూశామంటున్న ఆర్మీ ట్విట్టర్ లో పాదముద్రల ఫొటోలు ఎప్పటి నుంచో చెప్పుకొంటున్న ‘యతి’ ఎట్టకేలకు నిజమేనని తేలింది. హిమాలయాల్లోని మంచుకొండల్లో పర్వతారోహణ సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికులకు ‘యతి’ మంచు మనిషి పాదముద్రలు...
టాప్ స్టోరీస్

రాజాసింగ్.. కాపీ సాంగ్!

Kamesh
శ్రీరామనవమి సందర్భంగా తాను ఒక కొత్త పాట పాడి దాన్ని భారత సైన్యానికి అంకితం చేస్తున్నానని తెలంగాణలో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఠాకూర్ ఏప్రిల్ 12న చెప్పారు. https://twitter.com/TigerRajaSingh/status/1116612649972719617 ఆ పాట...
టాప్ స్టోరీస్

ఏడు పాక్ పోస్టులు ధ్వంసం

sharma somaraju
జమ్ము: పాకిస్తాన్ సైనికులు సోమవారం జరిపిన కాాల్పుల్ల ముగ్గురు భారత పౌరులు మృతి చెందిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు భారత్ సైనికులు గట్టిగా బుద్ది చెప్పాలని భావించారు. సరిహద్దుల వద్ద తరుచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని...
టాప్ స్టోరీస్

ఎన్నికల ప్రచారానికి సైన్యమా?

Kamesh
న్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిని, బాలాకోట్ వైమానిక దాడులను, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విజయవంతంగా తిరిగి స్వదేశానికి రావడాన్ని.. వీటన్నింటినీ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకోకూడదని భారత నౌకాదళ మాజీచీఫ్ అడ్మిరల్ ఎల్....
న్యూస్

‘మంచి మాటతో లాభం లేదు’!

Siva Prasad
శత్రువు ముందు నమ్రతతో, మర్యాదగా ఉంటే నిన్ను పిరికివాడనుకునే ప్రమాదం ఉంది. పాండవులతో కౌరవులు వ్యవహరించిన విధంగా అన్నమాట. భారత సైన్యం బుధవారం ట్వీట్ చేసిన ఒక పద్యం భావం ఇది. వాస్తవాధిన రేఖ...
టాప్ స్టోరీస్

సర్జికల్ స్ట్రైక్స్ 2.0: 300మంది ఉగ్రవాదుల హతం?

Siva Prasad
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై జరిపిన వైమానిక దాడిలో దాదాపు 300 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్టు భద్రతాదళాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున భారత్‌ జరిపిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ధాటికి పీవోకేలో ఉన్న...
టాప్ స్టోరీస్

మెరుపు దాడులు: మోదీ కేబినెట్ కీలక భేటీ

Siva Prasad
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళాలు మెరుపుదాడులు చేశాయి. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో తాము విజయవంతమైనట్లు భద్రతా అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత్ బాంబుల వర్షం: పాక్ ఉగ్ర శిబిరాలు ధ్వంసం

Siva Prasad
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య గల నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30గంటలకు ఈ దాడులు చేసింది. ఉగ్ర శిబిరాలపై భారత భద్రతా...
బిగ్ స్టోరీ మీడియా

టివి స్టూడియోల్లో యుద్ధోన్మాదం!

Siva Prasad
  భారతదేశ ప్రభుత్వం, సైనిక దళాలు పుల్వామాలో జరిగిన విధ్వంసకర దాడికి ఏ విధంగా స్పందించాలి అనేది ఇప్పటికీ చర్చల దశలోనే ఉండి ఉండొచ్చు. కానీ వార్తా ఛానల్ స్టూడియోలలో కూర్చున్న వారు మాత్రం...