NewsOrbit

Tag : indian railways

ట్రెండింగ్ న్యూస్

ఆ స్టేషన్ లో ఎవ్వరు రైలు వెక్కరు.. కానీ రోజుకు 60 టికెట్లు కొనుగోలు.. ఎందుకు..!

Saranya Koduri
సాధారణంగా కొందరు తమ ఊరికి రైల్వే స్టేషన్ కావాలని గట్టిపట్టుతో సాధిస్తూ ఉంటారు. కానీ అలా అని ఆ రైల్వేస్టేషన్లో ఎవరు టికెట్లు కొనుగోలు చేయకపోతే ఆ రైల్ ని బ్యాన్ చేస్తారు. ఎంతో...
న్యూస్

Indian Railways: అదనపు ఆదాయానికి రైల్వేశాఖ ఎస్డీఎఫ్ పేరుతో కొత్త లెక్క….ప్రయాణికుడి జేబుకు బొక్క!

Yandamuri
Indian Railways: అటు కేంద్రం ..ఇటు రాష్ట్రం కూడా ప్రజలను దొంగదెబ్బతీసే పనిలోనే ఉన్నాయి.అదనపు ఆదాయం కోసం పాలకులు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ముందుగా రాష్ట్రం విషయానికొస్తే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో...
న్యూస్ రాజ‌కీయాలు

Indian Railways: దేశవ్యాప్తంగా ఫ్రీ వైఫై ప్రకటించిన కేంద్ర మంత్రి..!!

sekhar
Indian Railways: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలు కేంద్రం కొత్తగా తెచ్చిన రైతు చట్టాలు, పెగసస్ స్పైవేర్ ఈ వ్యవహారంపై చర్చ జరపాలని లోక్ సభ...
న్యూస్

ఫోన్ చేతిలో పట్టుకుంటే.., వాట్సాప్ ఆన్ లో ఉంటే.., ఇక ట్రైన్ మీ వెంటే..! రైల్వేలో అదిరిపోయే ఫీచర్..!!

Vissu
    ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ప్యాసింజర్లకు శుభవార్త అందించింది. దేశంలో అత్యధికంగా ప్రజలు ప్రయాణించేది ట్రైన్స్ లోనే. అయితే రైల్వే ప్రయాణికులు సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు టెక్నాలజీని రైల్వే సేవలకు అణుసంధానం చేస్తోంది...
ట్రెండింగ్

కన్న మమకారం పక్కన పెట్టి వస్తున్నా రైలు ముందు  కూతుర్ని నిలబెట్టాడు …. ఆ నిజం తెలిస్తే ఆశ్చర్య పోతారు !!

Kumar
కొన్ని రోజుల ముందు కోరా లో “ ఇవాళ మీరు ఇంటర్నెట్ లో చూసిన ఒక మంచి విషయం ఏంటి?” అని ప్రశ్నించారు. దానికి సేతు కుమార్ అనే వ్యక్తి ఈ విధంగా సమాధానం...
న్యూస్

గుడ్ న్యూస్‌.. రైళ్లలో ఇక స్లీప‌ర్ క్లాస్‌, జ‌న‌ర‌ల్ బోగీల్లోనూ ఏసీ స‌దుపాయం..!

Srikanth A
దేశ‌వ్యాప్తంగా ఉన్న రైల్వే ప్ర‌యాణికుల‌కు రైల్వే మంత్రిత్వ శాఖ శుభ‌వార్త చెప్ప‌నుంది. ఇక‌పై స్లీపర్ క్లాస్‌తోపాటు జ‌నర‌ల్ బోగీల్లోనూ ఏసీ స‌దుపాయం క‌ల్పించ‌నున్నారు. ఈ మేర‌కు రైల్వే శాఖ ఇప్ప‌టికే రైళ్లలో ఉన్న స్లీప‌ర్...
ట్రెండింగ్

రైలులో నుండి ఫోన్ లేదా పర్సు పడిపోతే వెంటనే ఇలా చేయండి

Kumar
ట్రాఫిక్ బాధ లేకుండా ఎలాంటి   శబ్దాల గోల  లేకుండా, ప్రకృతి ని ఆస్వాదిస్తూ  హాయిగా  సాగె  ప్రయాణం రైలు ప్రయాణం  అని  చాల మంది నమ్ముతారు.  అయితే ఏదైనా సందర్భం లో రైలు...
న్యూస్

టిక్కెట్ లేని ప్ర‌యాణికుల‌తో రైల్వేకు భారీగా ఆదాయం.. ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

Srikanth A
రైళ్ల‌లో టిక్కెట్ లేకుండా ప్ర‌యాణించేవారిపై జ‌రిమానా విధిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. రూ.250 జ‌రిమానాతోపాటు టిక్కెట్ ఖ‌రీదును చెల్లించాల్సి ఉంటుంది. నిరాక‌రిస్తే 6 నెల‌ల వ‌రకు జైలు శిక్ష లేదా రూ.1వేయి జ‌రిమానా ప‌డుతుంది. అయితే...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : ఇప్పట్లో ట్రైన్లు లేనే లేవు..!  ఎప్పటి నుండి అంటే….

arun kanna
కరోనా సంక్షోభం వల్ల రవాణా సర్వీసులు మొత్తం దాదాపు నాలుగు నెలలు స్తంభించాయి. నిదానంగా ఇప్పుడిప్పుడే బస్సు, ఆటోలు తిరగడం మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితమే విమాన సర్వీసులు కూడా ముమ్మరం చేశారు. ఇలాంటి...
టాప్ స్టోరీస్

విహారం లేని వేసవి…

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా లాక్ డౌన్ ముగిసిపోతుంది. వేసవి సెలవులలో విహార యాత్రలకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్న వారి కలలు కల్లలు అయ్యాయి. ప్రతి ఏటా వేసవి సెలవులలో వేలాది మంది...
టాప్ స్టోరీస్

కేరళీయులకు కోపం వచ్చింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: రైళ్లలో అందించే ఆహార పదార్ధాల మెనూ నుంచి కేరళ ప్రజలు ఇష్టపడే వంటకాలు మాయం అయ్యాయి. మరి కేరళీయులు ఏం చేశారు, గమ్మున కూర్చున్నారా. లేదు తమ ఆగ్రహం...
Right Side Videos

డెత్ జర్నీ..రైలు డోర్ వద్ద ఫీట్!

Mahesh
(న్యూస్ ఆర్టిట్ డెస్క్) నడుస్తున్న రైలులో ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం అని ఎంత చెప్పినా.. నేటి యువత మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ముంబైలో...
టాప్ స్టోరీస్

50 స్టేషన్లు..150 రైళ్ల ప్రైవేటీకరణ!

Mahesh
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆ దిశగా పనులు వేగవంతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే తేజాస్‌...
న్యూస్

కదిలే రైలులో కమ్మగా మర్దనా!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కదులుతున్న రైలులో ఎవరన్నా మర్దనా చేస్తే ఎంత బావుణ్ణు అని ఎప్పుడన్నా అనుకున్నారా. మీ కోరిక నెరవేరే రోజు వస్తోంది. భారత రైల్వే చరిత్రలో మొదటిసారిగా మర్దనా సేవలు ప్రవేశపెడుతున్నారు....
న్యూస్

టీ కప్పులనీ వదల్లేదు

sarath
ఢిల్లీ : రైలు టికెట్లపై ప్రధాని మోది బొమ్మల వివాదం సమసిపోకముందే ఇండియన్ రైల్వేస్‌కు మరో సమస్య తలనొప్పిగా మారింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మై భీ చౌకీదార్‌ పేరుతో ఉన్న టీ కప్పుల్లో ప్రయాణికులకు...
న్యూస్

ఎప్పుడంటే అప్పుడు బుకింగ్

sarath
ఢిల్లీ, మార్చి 6 : ఒక్కసారి రిజర్వేషన్‌కు సంబంధించి చార్ట్ తయారయ్యాక రైలులో సీటు బుక్ చేసుకునే అవకాశం ఉండదు. మనకి సీటు కావాలి అంటే టిటిఈ దగ్గరకు పరిగెత్తాల్సిందే. ఆయన ఎంత డిమాండ్...
టాప్ స్టోరీస్ న్యూస్

దూసుకెళ్లిన ‘వందే భారత్’!

Siva Prasad
  న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి15: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. పుల్వామా టెరరిస్టు దాడిని దృష్టిలో ఉంచుకుని పెద్దగా హడావుడి లేకుండా...