శ్రీరామనవమి వేడుకల్లో విషాదం .. మెట్లబావిలో పడిన 25 మంది భక్తులు
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూడి అందులో భక్తులు పడిపోయారు. పటేల్ నగర్ ప్రాంతంలోని మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి...