AP Power Holiday: వైసీపీ సర్కార్ పరిశ్రమలకు మరో సారి పవర్ హాలిడే ప్రకటించింది. ఇప్పటికే పరిశ్రమలు విద్యుత్ సరఫరా కొరతతో ఇబ్బందులు పడుతుండగా వారానికి ఒక రోజు పవర్ హాలిడేను ప్రకటిస్తూ తూర్పు...
కరోనా వాక్సిన్ ఎప్పుడు వస్తుందని ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. వాక్సిన్ ఎప్పుడు వస్తుందనే దానిపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ సీనియర్ పరిశోధకుడు వచ్చే ఏడాది ఫిబ్రవరి...
నల్ల బంగారం అదేనండి బొగ్గు గనులను ప్తైవేటికరణ చేస్తమని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టిన కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రపంచంలో బొగ్గు వినియోగదారులలో భారత్ రెండవది. అలానే...
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం చూస్తోంది. అయితే, అందులో చిత్తశుద్ధి ఎంత.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నేనంటారు రాజకీయ విశ్లేషకులు.ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి....
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితుల వల్ల ఇప్పటికే అన్నీ వర్గాల జనాలూ ఎంతోకొంత నష్టపోతూనే ఉన్నారు. ఈ నేపధ్యం లో అందరికీ అండగా ఉండే ప్రయత్నం దిశగా కేంద్రం...
విజయవాడ, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోగస్ కంపెనీలకు భూములు కట్టబెట్టారని, బోగస్, షెల్ కంపెనీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఎసీబీతో విచారణ జరిపించాలని కోరతూ రిటైర్డ్ న్యయమూర్తి, ముందడుగు ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు...