CM YS Jagan: పరిపాలనా రాజధానిగా పేర్కొంటున్న విశాఖకు మకాం మార్చడంపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రాజధానికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్...
Infosys: ఏపిలో భారీ క్యాంపస్ ఏర్పాటునకు దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్పోసిస్ సంసిగ్దత వ్యక్తం చేసింది. తాము వైజాగ్ వస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఇన్ఫోసిస్. ప్రారంభంలో 1000 సీటింగ్ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు...
IT Jobs: దేశంలో పేరొందిన ఐటీ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షలాది మంది ఫ్రెషర్స్ ను నియమించుకోవాలని చూస్తున్నాయి. ఐటీ సేవలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ కంపెనీలు హైరింగ్ యాక్టివిటీని...
యూకేలో అత్యంత ధనవంతురాలు ఎవరంటే.. ముందుగా గుర్తుకువచ్చేది ఇంగ్లాండ్ యువరాణి క్వీన్ ఎలిజబెత్.. కానీ ఆ దేశంలో ఆమె కంటే ఎక్కువ ధనవంతురాలు మన భారతీయ మహిళ అని గార్డియన్ పత్రిక...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ తో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించడమే చేయడమే దీని ఉద్దేశం.. ఈ సంస్థ ద్వారా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రిషి సనాక్ బ్రిటన్ నూతన ఆర్ధిక మంత్రిగా నియమితులయ్యారు. గత జూలై నుంచి ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్న రిషిని ఆర్ధికమంత్రిగా నియమించిన విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్విట్టర్...