NewsOrbit

Tag : insider trading

న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ – వైసిపి భూముల లెక్కలు తేల్చాల్సిందే..!!

Muraliak
రాజధానిగా చూపిస్తూ అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో పెద్ద భూకుంభకోణం జరిగిందనేది వైసీపీ ఆరోపణ. ఇప్పటివరకూ అమరావతి వరకే పరిమితమైన ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ ఇప్పుడు విశాఖ వరకూ పాకింది. అక్కడ...
న్యూస్

చంద్రబాబును బుక్ చేయాలనే కంగారులో అసలు మేటర్ మర్చిపోయిన జగన్ !

Yandamuri
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పదే పదే ఆరోపిస్తున్న జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం. ఈ విషయంలో టిడిపి చేయడానికి టిడిపిని బుక్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది....
న్యూస్ బిగ్ స్టోరీ

చంద్రబాబుకు చక్కని అవకాశం..! వృధా చేసుకుంటున్నారా..??

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మంచి అవకాశం దొరకింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రస్తుతం రాజకీయంగా ఆయోమయంలో పడిపోయారు. ఎన్నికల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు బ‌ల‌హీన‌త మీద కొట్టిన జ‌గ‌న్‌?!

sridhar
ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగింపు, ప‌రిపాలన వికేంద్రీక‌ర‌ణ నిర్ణ‌యంలో భాగంగా మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై ఇప్ప‌టికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఈ...
టాప్ స్టోరీస్

ఇన్ సైడర్ ట్రేడింగ్:మరో 5 గురిపై కేసు నమోదు

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏపి  సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు పై కేసులను నమోదు...
టాప్ స్టోరీస్

‘ఈడి’కి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో  భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులపై కేసు...
న్యూస్

మాజీ మంత్రులు పత్తిపాటి, నారాయణలకు షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఇద్దరు టిడిపి మాజీ మంత్రులతో పాటు మరో వ్యక్తిపై సిఐడి కేసు నమోదు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్...
టాప్ స్టోరీస్

అమరావతి భూముల కొనుగోళ్లు:796మందిపై సిఐడి కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై సిఐడి కేసు నమోదు చేసింది. 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మూడు కోట్ల రూపాయల...
రాజ‌కీయాలు

‘అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అబద్ధం’

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వైసీపీ నేతల ఆరోపణలపై ఆయన...
టాప్ స్టోరీస్

‘అచ్చెన్నా ‘డోంట్ టాక్ రబ్బిష్’!

Mahesh
అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే సభలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్‌ను కోరుతున్నట్లు స్పీకర్‌ తమ్మినేని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానుల నిర్ణయం మంచిది కాదు’

sharma somaraju
గుంటూరు: సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనపై మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు స్పందించారు. మూడు రాజధానుల ప్రకటన సరైంది కాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి ఒక...
టాప్ స్టోరీస్

‘ప్రేమ రైతుల మీదా, భూముల మీదా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వైసిపి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
టాప్ స్టోరీస్

విశాఖ రాజధాని ప్రకటనే లేదు అప్పుడే ఆరోపణలా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీకాకుళం:విశాఖ రాజధాని ప్రకటన లేకుండానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని ఆరోపించడం తగదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని విషయంలో చర్చ...
టాప్ స్టోరీస్

ఉపసంఘం నివేదికపై లోకేష్ ఓపెన్ ఛాలెంజ్

Mahesh
అమరావతి: వైసీపీ ఆరోపిస్తున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు తాము సిద్ధమని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు…వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని విమర్శించారు. వైసీపీ...
రాజ‌కీయాలు

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పగలరా ?

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంతాప సమావేశంలా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘మీరు అంత నిప్పు, పత్తి...
రాజ‌కీయాలు

‘ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు సిద్ధమా’

sharma somaraju
అమరావతి: విశాఖలో ఇన్‌సైడర్ ‌ట్రేడింగ్‌పై సిబిఐ విచారణ జరిపిస్తే జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో భూముల...
రాజ‌కీయాలు

‘భూములు రుజువు చేస్తే నీకే రాసిస్తా’

sharma somaraju
  అమరావతి: రాజధానిలో తన పేరుతో మూడు గజాల స్థలం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమని టిడిపి నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే మంత్రి బుగ్గన...