ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి ఆఫీసుల్లో అధికారుల విస్తృత తనిఖీలు
మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ నోటీసులకు చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ స్పందించలేదు. బుధవారం విచారణకు హజరు కావాల్సిన రామోజీరావు, గురువారం విచారణకు హజరు కావాల్సిన శైలజా కిరణ్ లు గైర్హజరు అయ్యారు....