Gmail: ప్రస్తుత కాలంలో ఏమున్నా లేకపోయినా ఇంటర్నెట్ ని మాత్రం చాలా ప్రధానంగా చూస్తున్నారు. అందులో ఒకటి జీమెయిల్ కూడా. గూగుల్ కి చెందిన జీమెయిల్ ని ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఇక గత...
JIO: ప్రముఖ బడా టెలికాం సంస్థ అయినటువంటి రిలయన్స్ జియో మరో రేసుకి సిద్ధమైంది. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసు ప్రారంభించనున్నట్టు రిలయన్స్ జియో రోజు అనగా సోమవారం నాడు ప్రకటించడం విశేషం. దీనికోసం లక్సమ్బర్గ్కు...
Digital payments: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటం కామన్. ఇక చాలా మంది పాకెట్ లో డబ్బులు పెట్టుకోవడం చాలా వరకు మానేశారు. ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్...
Airtel: ఎయిర్టెల్ కస్టమర్లకు ఆ కంపెనీ శుభవార్తను అందించింది. ప్రీపెయిడ్ కస్టమర్లు రోజుకు అదనంగా 500 ఎంబీ డేటాను అదనంగా పొందొచ్చని తెలిపింది. ఇంతకు ముందు రోజుకు 1.5జీబీని అందిస్తున్న కంపెనీ తాజాగా రోజుకు...
SpaceX Starlink: ప్రజెంట్ టెక్నాలజీ వరల్డ్లో ప్రతీ ఒక్కరు క్షణాల్లోనే ప్రపంచంలో జరుగుతున్న ప్రతీ సంగతిని తెలుసుకోగలుగుతున్నారంటే దానికి కారణం శాటిలైట్స్ అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే, ఈ శాటిలైట్స్...
Chatting:ఈమధ్య ఓ అమ్మాయి ఆన్లైన్ చాటింగ్లో పరిచయమయిన ఒక ఎన్నారైకు 30 లక్షలు ఇచ్చి మోసపోయింది. అతను ఆమెని పెళ్లి పేరుతో పరిచయం పెంచుకున్న తర్వాత ఆమె నుంచి భారీగా డబ్బు వసూలు చేసి,...
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో మహేష్...
ఇప్పుడున్న ప్రపంచంలో ఇంటర్నెట్ లేకుండా క్షణం కూడా గడవదు. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు జరుగుతున్నాయో అంతే స్థాయిలో అనర్దాలు కూడా జరుగుతున్నాయి. మనకు తెలియకుండా ఇచ్చే పరిమిషన్ల వల్ల చరవాణీలలో మనకు తెలియకుండా మన...
ఈ తరం తల్లిదండ్రులు చాలామంది సంపాదన కోసం తీరికలేకుండా పనిచేస్తూనే ఉన్నారు. పిల్లలను పట్టించుకొనే సమయం వారికి అస్సలు ఉండడం లేదు. ఈ కారణం గా తలిదండ్రులు మంచి చెడూ ఆలోచించకుండా ఇంట్లోనే పిల్లలకు...
డిజిటల్ ఇండియా, మనదేశంలో సమాచార సాంకేతిక రంగఫలాలను సామాన్య ప్రజానీకానికి చేరువ చేయడాకిని కేంద్రప్రభుత్వము 2015 జూలై 1 న ప్రారంభించిన పథకము. ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరులో శాస్త్రసాంకేతిక విజ్ఞాన...
పిల్లలు చెడు అలవాటు అయినా మంచి అలవాటు అయిన పెద్దవాళ్లను చూసి నేర్చుకుంటారని గుర్తు పెట్టుకోండి. వాళ్ల కు మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులు. వాళ్లు ఎలా చేస్తే పిల్లలు కూడా అలా చేస్తారు. ఈ...
డ్రైవర్ లేకుండానే ఓ కారు నడుస్తున్నది. అది కూడా ఓ ప్యాసింజర్ను ఎక్కించుకుని మరీ రోడ్డుపై రైయి రైయి మంటూ దూసుకుపోతున్నది. రోడ్డుపై భారీగీ వాహానాలు వెళుతున్న ఎలాంటి ఇబ్బంది లేకుండా.. తన మార్గంలో...
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో ఇప్పటికే ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు. కరోనా ఎప్పటి వరకు తగ్గుతుందో తెలియదు కానీ.. స్కూళ్లు మాత్రం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఆన్...
భారత్ – చైనా మధ్య పోరు గాల్వన్ లోయలో ప్రత్యక్షంగ జరిగితే.. వాణిజ్యం, పోటీ, అభివృద్ధి వంటి అంశాల్లో పరోక్షంగా ఎప్పటినుంచో జరుగుతోందనేది నిర్వివాదాంశం. ఒకరకంగా భారత్ లో చైనా వాణిజ్యం ఎక్కువ స్థాయిలోనే...
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థ తన యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్లు ముందుకు తీసుకొచ్చింది. గూగుల్ సెర్చ్ లో ప్రస్తుతం గూగుల్ యూజర్లు ఉపయోగించుకునేలా పీపుల్ కార్డ్స్ ఫీచర్ నీ అందుబాటులోకి తెచ్చింది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కశ్మీర్లో ప్రజల ప్రాధమిక హక్కులపై ఆక్రమంగా ఆంక్షలు విధించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలకున్న అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును సెక్షన్ 144 కింద ప్రభుత్వం అక్రమంగా కాలరాయలేదని...
(న్యూస్ అర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో నిరవధికంగా మొబైల్ సేవలు నిలిపివేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం...
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఇంటర్నెట్ వినియోగంలో భారత్ దూసుకుపోతోంది. జియో రాకతో డేటా వినియోగం లో ఇతర టెలికాం సంస్థలు కూడా దిగివచ్చి ఆఫర్స్ గుప్పించాయి. 2018లో భారత్లో ఇంటర్నెట్ కనెక్షన్లు 65శాతం పెరిగాయని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విమానంలో రెండు గంటల పాటు ఫోన్కాల్స్/ఇంటర్నెట్ వాడుకునేందుకు రూ.700-1,000 వరకు చెల్లించాల్సి రావచ్చని బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ సంస్థ హ్యూస్ ఇండియా చీఫ్టెక్నాలజీ అధికారి కె కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు....