NewsOrbit

Tag : investigation

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: మరో సారి పులివెందులకు సీబీఐ బృందం

somaraju sharma
YS Viveka Murder Case:  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ బృందం మరో సారి పులివెందులను సందర్శించింది. కొత్తగా వచ్చిన సీబీఐ సిట్ బృందం ఇవేళ పులివెందులకు చేరుకుని వివేకా...
తెలంగాణ‌ న్యూస్

Delhi Liquor Scam: ముగిసిన ఈడీ విచారణ .. మరో సారీ తప్పదా..?

somaraju sharma
Delhi Liquor Scam:  దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ వరుసగా రెండో రోజు సుదీర్ఘంగా విచారించింది. మంగళవారం ఉదయం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

పది గంటలకు పైగా సాగిన కవిత ఈడీ విచారణ .. రేపు మరో సారి..?

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ పూర్తయ్యింది. ఇవేళ దాదాపు పది గంటలకుపైగా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి...
తెలంగాణ‌ న్యూస్

Delhi Liquor Scam: తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా కవిత ఈడీ విచారణ ఇలా.. మరో సారి విచారణ ఎప్పుడంటే..?

somaraju sharma
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ తొలి సారి విచారణ ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Enforsment directorate: మీరు చెప్పినట్లుగానే రండి

somaraju sharma
Enforsment directorate: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా 9వ తేదీ విచారణకు హజరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ముగిసిన అవినాష్ రెడ్డి విచారణ .. సీబీఐ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసిన అవినాష్ రెడ్డి

somaraju sharma
YS Viveka Murder Case:  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ అధికారులు దాదాపు నాలుగున్నర గంటల పాటు అవినాష్...
తెలంగాణ‌ న్యూస్

మంచిర్యాల జిల్లా ఆరుగురు సజీవ దహనం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. సుపారీ గ్యాంగ్ పనేనని నిర్దారించిన పోలీసులు

somaraju sharma
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని గుడిపెల్లిలో మొన్న అర్దరాత్రి జరిగిన ఆరుగురు సజీవ దహనం కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ సీఐడీ విచారణకు ఎంపి రఘురామ డుమ్మా

somaraju sharma
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును మూడు రోజుల పాటు విచారణ చేసేందుకు గానూ ఏపీ సీఐడీ అధికారులు నేడు హైదరాబాద్ చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ దిల్ కుషా అతిధి గృహంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Sunitha reddy: జగన్ కు షాక్ ఇవ్వనున్న వైఎస్ సునీతారెడ్డి..! వైఎస్ వివేకా కుటుంబానికి బెదిరింపులు..!?

Srinivas Manem
YS Sunitha reddy: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న కీలకమైన నాయకులు, ప్రముఖులను...
న్యూస్

మాజీ ఆప్కో చైర్మన్ నివాసంలో మళ్లీ సీఐడీ సోదాలు..!!

Special Bureau
  (కడప నుండి ‘న్యూస్ ఆర్బిట్’ బ్యూరో) అప్కో మాజీ చైర్మన్, టీడీపీ నేత గుజ్జల శ్రీనివాసులు నివాసంలో సీఐడీ అధికారులు మరో మారు సోదాలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన సోదాల్లో శ్రీనివాసాలు సతీమణి...
న్యూస్

ఆ ఏపీ అధికారులు అలా ఏసీబి కి బుక్ అయిపోయారు!

Yandamuri
ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం నాడు పదమూడు మంది అధికారుల కార్యాలయాలపై ఏసిబి మెరుపు దాడులు చేయడం వెనుక ఆసక్తికరమైన కథనం వెలుగుచూసింది. సూర్య సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్ ‘తరహాలో ఒక నకిలీ ఏసిబి  అధికారుల...
టాప్ స్టోరీస్

ఎయిరిండియా విమానంపై పిడుగు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిరిండియాకు చెందిన విమానం పిడుగు ప్రభావానికి గురైంది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది కొందరు గాయపడ్డారు. పిడుగు కారణంగా...
Right Side Videos

దొంగను చితక్కొట్టిన మహిళ!

Mahesh
ఢిల్లీ: బైక్ మీద వచ్చి మెడలో చైన్ కొట్టేసిన దొంగలపై ఓ మహిళ తన ప్రతాపం చూపించింది. బైక్ మీద వెళ్తున్న దొంగను కాలర్ పట్టుకుని లాగి కింద పడేసింది. కసితీరేలా చితకబాదింది. ఈ ఘటన...