న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు గురువారం ఉదయం తీహార్ జైల్లో కలిశారు. దాదాపు 20 నిమిషాలకు...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. చిదంబరం కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ హైకోర్టులో పిటిషన్...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. నవంబర్ 13 వరకు తీహార్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది. చిదంబరం ఈడీ...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ గురువారంతో ముగిసింది. ఈ...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జీని ఆర్థిక మంత్రి హోదాలో పి. చిదంబరం ఎప్పుడూ కలవలేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరోసారి ఢిల్లీ కోర్టు జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో అక్టోబర్ 3వ తేదీ వరకు చిదంబరం తీహార్ జైలులోనే ఉండనున్నారు. చిదంబరం...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ట్విట్టర్ లో పలు ప్రశ్నలను సంధించారు. ఈ కేసులో తాను ఒక్కడినే తప్పు చేసినట్లు...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరంకు సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజుల పాటు కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈడీ అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్ ను...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సీబీఐ కస్టడీని సెప్టెంబరు 2 వరకు పొడిగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. గత 9 రోజులుగా సీబీఐ కస్టడీలోనే...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. చిదంబరం పిటిషన్పై సెప్టెంబరు 5న తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐఎన్ఎక్స్...
ముంబై:ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేయడం సంతోషంగా ఉందని కేసులో అప్రూవర్గా మారిన ఇంద్రాణి ముఖర్జీయా అన్నారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో...
న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిరూపించే ఏ ఒక్క చిన్న ఆధారాన్నయినా చూపాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను సీబీఐ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి అనుమతించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఐఎన్ఎక్స్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఇరుక్కున్నారు. ఓ మహిళ లాబీయింగ్ ఉచ్చులో చిక్కుకుని ఇప్పటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఆమె పేరు ఇంద్రాణీ...