ఏపిలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం ఎస్ఈబీ అడిషనల్ ఏఎస్పీగా విఎన్ మణికంఠను బదిలీ చేసింది. కర్నూలు ఎస్ఈబీ ఏఎస్పీ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఆరుగురు రిటైర్డ్ ఐపిఎస్ ,ఐఏఎస్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఐపిఎస్లు, నలుగురు ఐఏఎస్లపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు...
అమరావతి: అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ వేదికలపై మాట్లాడే సమయంలో బాధ్యతగా విధులు నిర్వహించే పోలీసుల ప్రతిష్టపై నిరాధార ఆరోపణలు చేయవద్దని రాష్ట్ర ఐపిఎస్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఇటీవల కొన్ని రాజకీయ...
కోల్కతా: ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాదాలకు నమస్కరిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూనిఫామ్లో ఉన్న వెస్టర్న్...
హైదరాబాద్ః జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం పూర్తిగా నెరవేరిందని కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దశాబ్దాలుగా జఠిలంగా ఉన్న కశ్మీర్ సమస్యను ప్రధాని మోదీ...
హేమంత్ కర్కరేపై సాధ్వి ప్రగ్య వ్యాఖ్యలు అన్ని వర్గాల నుంచి తీవ్రంగా విమర్శలు వెనక్కి తీసుకున్న బీజేపీ నాయకురాలు క్షమాపణలు కూడా చెప్పిన ప్రగ్యాసింగ్ మహారాష్ట్ర ఏటీఎస్ మాజీ చీఫ్, 26/11 ముంబై ఉగ్రదాడుల్లో...