ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి బయలుదేరిన తేజ్గామ్ ఎక్స్ప్రెస్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 60 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరి...
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ లోని జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను భారత అధికారి కలువనున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలకు అనుగుణంగా భారత దౌత్యవేత్తలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శనివారం సాయంత్రం భారత హైకమిషన్ ఇచ్చిన ఇప్తార్ విందుకు అతిధులు రాకుండా పాక్ అధికారులు దౌర్జన్యం చేశారు. భారత దౌత్యాధికారులు ఇఫ్తార్ విందు నిర్వహించిన హోటల్...
ఇస్లామాబాద్: భారత్తో చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేయడం, తదనంతర పరిణామాల్లో భారత్, పాక్...
ఢిల్లీ, జనవరి 22: పాకిస్తాన్లోని భారత్ దౌత్యాధికారులు వేధింపులకు గురవుతున్నారు. పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన అధికారి ఒకరు ఆ మధ్య ఢిల్లీలో ఒక యువతిని వేధింపులకు గురి చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. దానికి...