వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం లో విచారణ .. సీబీఐ, ఏపి సర్కార్ కు నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (వివేకా) దారుణ హత్య జరిగి మూడేళ్లు అయ్యింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు బాధ్యతలు నిర్వహిస్తున్నా పూర్తి స్థాయిలో నిందితుల అరెస్టు జరగలేదు. హత్యలో నేరుగా భాగస్వాములైన...