తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ని సీబీఐ ఉచ్చులో ఇరికించాలన వైసీపీ ప్రభుత్వ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. బాబు ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసిన లోకేష్...
రెండు తెలుగు రాష్ట్రల మధ్యా ఘర్షణకు దారి తీస్తున్న డేటా చోరీ వివాదంలో కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ బుధవారం మీడియా సమావేశంలో చాలా విషయాలు...
రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా చోరీ కేసుపై చర్చ నడుస్తోంది. ఇది రాజకీయ కోణం సంతరించుకోవడంతో చర్చలో వేడి పెరిగింది. తెలంగాణాలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రాలోని ప్రధాన ప్రతిపక్షం వైసిపికి అనుకూలంగా...
హైదరాబాదు, మార్చి 6 : ఐటి గ్రిడ్ చైర్మన్ అశోక్పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను పోలీసులు అలెర్ట్ చేశారు. దేశం విడిచి...
హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీ వ్యహారంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఏపీ సర్కార్ గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిందని తెలంగాణ ప్రభుత్వం...
విజయవాడ, మార్చి 4 : ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజ ద్రోహం కేసు పెట్టాలని వైసిపి నేత,మాజీ మంత్రి పార్థసారధి డిమాండ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని...
హైదరాబాదు, మర్చి 4: మాదాపూర్లోని ఐటి గ్రిడ్ సాఫ్ట్వేర్ సంస్థ ఎపి ప్రజల వ్యక్తిగత సమాచారం భద్రపరిచినట్లు గుర్తించామని హైదరాబాదు సిటి పోలిస్ కమిషనర్ సిపి సజ్జనార్ తెలిపారు. సోమవారం ఆయన మిడియా సమావేశంలో...