హైదరాబాద్, మార్చి 7 : సేవామిత్ర యాప్లో తెలంగాణకు సంబందించిన డేటా కూడా దొరికిందని ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్) అధికారి ఐజీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. తెలంగాణకు సంబంధించిన వివరాలతో ఏం చేస్తారనే...
డేటా చోరీ కేసు రోజు రోజుకు జటిలమవుతున్నది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ఈ వివాదం మరింత ముదురుతున్నది. మాటల యుద్ధం కాస్తా కేసుల వరకు వెళ్తున్నది....
హైదరాబాద్, మార్చి 6 : డేటా వివాదం కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది మందితో కూడిన ఈ దర్యాప్తు బృందానికి...
ఢిల్లీ, మార్చి 5 : ఓటర్ల జాబితాను సేకరించిన ఏపీ ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేసిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు విమర్శించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో...
అమరావతి,మార్చి 5 : ఐటి గ్రిడ్స్ సంస్థకు వెళ్లిన ఓటరు జాబితా అందరికీ అందుబాటులో ఉండేదనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష్టంచేశారు. పబ్లిక్ డొమైన్లో ఉండే వివరాలు ఎవరైనా...
అమరావతి, మార్చి 5 : అహంకారం నెత్తికెక్కి టిఆర్ఎస్ విపరీత చేష్టలకు పాల్పడుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వ్యక్తికైనా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి.. అలాంటి ఆస్తికి హైదరాబాద్లో...
హైదరాబాద్ మార్చి 4 : ఏపి పోలీసులపై కేపిహెచ్ బి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటి నిపుణుడు, ఐటి గ్రిడ్పై ఫిర్యాదు...
హైదరాబాద్ మార్చి 4 : ఏ తప్పూ చేయకుంటే ఏపీ ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఐటీ గ్రిడ్స్...