గత కొంత కాలంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ ఆకస్మిక సోదాలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సారి ఐటీ సోదాల పర్వం...
Breaking: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుండి ప్రారంభమైన ఐటీ అధికారుల తనిఖీలు రాత్రి కూడా కొనసాగాయి. అయితే...
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, కళాశాలలు, బంధువుల ఇళ్లల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో ఐటీ అధికారులు పలు కీలక సమాచారాన్ని సేకరించారు. మల్లారెడ్డికి చెందిన సెల్ ఫోన్ ను...
Breaking: తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సోమవారం...
హైదరాబాద్ నగరంలోని ఫీనిక్స్ గ్రుప్ కంపెనీ పై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు. ఫీనిక్స్ కంపెనీ సహా సంస్థ డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు ఈ రోజు ఉదయం నుండి సోదాలు...
Sonu Sood: తన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని చొరగొన్న బాలీ వుడ్ నటుడు సోనూ సూద్ నివాసం, కార్యాలయాల్లో గత మూడు రోజులుగా ఆదాయపన్ను శాఖ (ఐటీ)...
IT Rides: ప్రముఖ బాలివుడ్ నటుడు సోనూ సూద్ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ముంబాయిలోని సోనూ సూద్ కార్యాలయం సహా ఆయనకు చెందిన ఆరు ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం....
హైదరాబాద్ నగరంలోని యశోద ఆసుపత్రిలో అదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఏకకాలంలో 20 బృందాలు ఇటు ఆసుపత్రి, అటు ఆసుపత్రి డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఆదాయపు పన్ను...
పొలిటికల్ మిర్రర్ “అనగనగా ఓ ఐటీ అధికారి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో మాట్లాడారట. చంద్రబాబు బృందంలోని కొందరు నాయకుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో జరిగిన తనిఖీల్లో ఏమి బయటపడలేదని చెప్పారట. అసలు రూ. 2 వేల కోట్లు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలో రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడి కావడంతో టిడిపి అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబుపై...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాలలో రెండు వేల కోట్ల రూపాయలకుపైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. దీనిపై ఐటీ శాఖ గురువారం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కల్కి భగవాన్ ఆశ్రమాల్లో ఐటి అధికారులు నిర్వహించిన సోదాల్లో 400 కోట్ల రూపాయల పైగా విలువైన అపార సంపద బయటపడటంతో అందరి దృష్టీ కల్కి భగవాన్పై పడింది. అవరీ కల్కి...
చిత్తూరు: కల్కి భగవాన్ ఆశ్రమాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ దీనిపై స్పందించారు. ఆశ్రమం పేరుతో కల్కి...
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజా మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పరమేశ్వరతోపాటు...
గుంటూరు, ఏప్రిల్ 9:గుంటూరు జిల్లాలో ఐటి దాడులు అధికార రాజకీయ పార్టీ నాయకుల్లో భయాందోళన కల్గిస్తున్నాయి. మద్యాహ్నం టిడిపి ఎమ్మెల్యే యరపతినేని అనుయాయుడికి చెందిన ఆసుపత్రిలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు నిర్వహించిన...
ఢిల్లీ, జనవరి 6: రఫేల్ డీల్పై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వంపై ఎదురుదాడికి బిజెపి రాహుల్ గాంధీ కుటుంబంపై గురి పెడుతున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వధేరా సహాయకుడైన...