అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు గోరంత చేసి కొండంతగా ప్రభుత్వం చెప్పుకొంటోందని టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు గత టిడిపి ప్రభుత్వం 350 కోట్లు...
గుంటూరు: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా మూడు లక్షల 70వేల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 264 కోట్ల...
అమరావతి: సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితుల చేతికి డబ్బులు అందనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ నెల ఎడవ తేదీన గుంటూరులో చెక్కులు పంపిణీ లాంఛనంగా ప్రారంభిస్తారు. పది వేల లోపు...