NewsOrbit

Tag : Jagan government

Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Movie Tickets: థియేటర్ల ఆ “ఆటలు బంద్”..! టికెట్ పంచాయతీ జగన్ దే గెలుపు..!!

Srinivas Manem
AP Movie Tickets: అక్రమాలు చేస్తున్నారన్న ఆధారాలున్నాయి.. పన్నులు ఎగ్గొడుతున్నారన్న లెక్కలున్నాయి.. సామాన్యుల నుండి దోపిడీ చేస్తున్నారన్న ఉదాహరణలున్నాయి.. ఇంకా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అది ప్రభుత్వం ఎందుకవుతుంది..? ఆ సీఎం జగన్ ఎందుకవుతారు..!? సో..,...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: జగన్ బుర్రలో 5 ఆలోచనలు..! ఆ కీలక నేతలకు షాక్ తప్పదు..!!

Srinivas Manem
YS Jagan: 156 లక్షల ఓట్లు 151 సీట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీకి ప్రజలు ఇచ్చిన కిరీటం ఇది. ఈ కిరీటాన్ని ఆయన నిలుబెట్టుకున్నారా ? లేదా, ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం..!

sharma somaraju
  విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతల అధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని నోటీసు బోర్డులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే....
న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు..డీఏ పెంపుపై ఉత్తర్వులు జారీ

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఉద్యోగులకు డీ ఏ పెంపుపై జగన్మోహన రెడ్డి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2018...
న్యూస్ బిగ్ స్టోరీ

చంద్రబాబుకు చక్కని అవకాశం..! వృధా చేసుకుంటున్నారా..??

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మంచి అవకాశం దొరకింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రస్తుతం రాజకీయంగా ఆయోమయంలో పడిపోయారు. ఎన్నికల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

అంతర్వేది ఘటన సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీచేసిన ప్రభుత్వం

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదం అవుతున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి వారి రధం దగ్ధం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ...
టాప్ స్టోరీస్ న్యూస్

అమ్మో లీకులు..! ప్రభుత్వానికి షాకులు..!

sharma somaraju
రాష్ట్రంలో గత అయిదారు నెలలుగా జరుగుతున్న పరిశ్రమల్లో వరుసగా లీకేజ్ ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి, ఇవన్నీ యాదృశ్చికంగా, ప్రమాదవశాత్తు జరుగుతున్నా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టేవిగా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి....
టాప్ స్టోరీస్ న్యూస్

ఆంగ్ల మాధ్యమంపై ముందుకే.. జగన్ తాజా నిర్ణయం ఇదే..!!

sharma somaraju
సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలలో ఒకటి. ఒక దశలో హైకోర్టులో, మరో దశలో సుప్రీంకోర్టునూ దాని గురించే పోరాడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఓ వర్గం...
టాప్ స్టోరీస్ న్యూస్

108 సర్వీసుల మార్పునకు ఇదీ కారణమేనా..??

sharma somaraju
జీవీకె గ్రూపు అందరికీ బాగా సుపరిచితమే. చంద్రబాబు హయాంలో గత ప్రభుత్వంలో ద్వారా జేవీకె గ్రూపు ద్వారా రాష్ట్రంలో 108 అంబులెన్సు సర్వీసు నడిచాయి. 108 అనే అంబులెన్సు సర్వీసులను దాదాపు కొనఊపిరికి తీసుకువెళ్లిన...
టాప్ స్టోరీస్ న్యూస్

తప్పు జరిగితే ఊచలు లెక్కపెట్టక తప్పదు..క్లారిటీ ఇచ్చిన జగన్..!

sharma somaraju
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి హైపవర్ కమిటీ నివేదిక అందిన 24 గంటల వ్యవధిలోనే యాజమాన్యంతో సహా అందుకు బాద్యులైన 12 మందిని అరెస్ట్ చేయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
న్యూస్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు..ఏమిటంటే..?

sharma somaraju
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ లకు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. జూన్ నెలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులు జరగని విషయం తెలిసిందే. శాసన మండలిలో ద్రవ్యవినిమయ...
రాజ‌కీయాలు

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకీ నిద్ర కూడా పట్టట్లేదు?

sharma somaraju
తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న శాసనసభ ఉపనేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ కావడం, మరో పక్క మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే...
బిగ్ స్టోరీ

అదే జరిగితే వ్యవస్థలో పెను మార్పే

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు మనీ, మద్యం పంపిణీ లేని స్థానిక సంస్థల ఎన్నికలు చూడబోతున్నారు. ఇలా ఎన్నికలు జరిగితే స్థానిక నేతలకూ హాపీయే. ఎన్నికల్లో గెలవడానికి...
టాప్ స్టోరీస్

జూనియర్ కాలేజీల దోపిడీపై జగన్ మార్కు అదుపు…!

sharma somaraju
ఏపీలో కార్పొ”రేట్” ఇంటర్ కళాశాలకు ఇక బ్రేకులు పడనున్నాయి. ఫీజులు, సౌకర్యాలు, అదనపు తరగతులు పేరిట లక్షలు దోచేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ తరహా కళాశాలక ఇక చెక్ పడనుంది. వీటిపై జగన్ మార్కు...
న్యూస్

‘రేషన్ కార్డులు, పెన్షన్లు పునరుద్ధరించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రద్దుల ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్...
టాప్ స్టోరీస్

‘వైసీపీ ప్యాకేజీ స్టార్ జివిఎల్!?’

sharma somaraju
కాకినాడ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు వైసిపికి మద్దతుగా మాట్లాడటం దారుణమని టిడిపి నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ జివిఎల్ ఆ పార్టీ దగ్గర...
టాప్ స్టోరీస్

రాపాక ఉన్నాడో ? లేడో తెలియదు: పవన్

Mahesh
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక...
టాప్ స్టోరీస్

చకచకా వికేంద్రీకరణ పనులు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే పరిపాలనా వికేంద్రీకరణకు ముందడుగులు వేస్తున్నది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం అయినప్పటికీ నుండే వికేంద్రీకరణ పనులు ప్రారంభం అయినట్టు ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ...
రాజ‌కీయాలు

‘నేను సైగ చేసి ఉంటే…!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అనంతపురం: మౌనం చేతగాని తనంగా అనుకోవద్దని వైసిపి శ్రేణులకు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. బాలకృష్ణ నిన్న హింధూపూర్‌లో పర్యటిస్తున్న సందర్భంలో  వైసిపి శ్రేణులు మూడు రాజధానులకు మద్దతుగా...
టాప్ స్టోరీస్

‘దోపిడీ కోసమే రాజధాని తరలింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని తరలింపు విశాఖపై ప్రేమతో కాదనీ, భూదందా కోసమే జగన్ ఆత్రమనీ కన్నా...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానులు ఎక్కడున్నాయో చెప్పండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిళ్లు ఉన్నాయనీ, మిగతా రాష్ట్రాల్లో లేవని చెబుతున్న జగన్..దేశంలో మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత వీజీ కాదు’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ.. టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృ‌ష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి...
టాప్ స్టోరీస్

పార్టీ పోరాడుతుంది: కేంద్రం జోక్యం చేసుకోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న బిజెపి నేతలు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడిస్తున్నారు. పార్టీ పరంగా వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము...
రాజ‌కీయాలు

ప్రజలు సంతోషంగా ఉండకూడదా?

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు సంక్రాంతి పండగకు దూరంగా ఉంటే సీఎం జగన్ మాత్రం వేడుకలు చేసుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. అమరావతిలో ఆంక్షలు...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో పోలీసులకు సహాయ నిరాకరణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళలపై లాఠీ చార్జి చేసినందున పోలీసులకు సహాయ నిరాకరణ పాటించాలని రైతులు నిర్ణయించారు. ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ...
టాప్ స్టోరీస్

పోలీసులపై చంద్రబాబు ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరు పట్ల టిడిపి అధినేత చంద్రబాబు మరో సారి ఫైర్ అయ్యారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి చంద్రబాబు నరసరావుపేట వర్యటనకు బయలుదేరగా పోలీసులు...
టాప్ స్టోరీస్

‘గ్రామస్తులను ఇళ్లల్లో బందిస్తారా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా కవాతు నిర్వహించడం ఏమిటంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రైతు...
రాజ‌కీయాలు

‘జగన్ ద్విపాత్రిభినయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
న్యూస్

రాజధాని ప్రాంతంలో రైతు మృతి

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. శనివారం దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతికోసం జరుగుతున్న...
టాప్ స్టోరీస్

అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా?

Mahesh
అమరావతి: రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం...
రాజ‌కీయాలు

‘టిడిపిలో ఉన్నామనే కక్షసాధింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: తాము టిడిపిలో ఉన్నామన్న కక్షతోనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి నేత, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను మరో సారి రవాణా...
టాప్ స్టోరీస్

‘ఎప్పటికీ అమరావతే ప్రజారాజధాని’

sharma somaraju
అమరావతి: ఎప్పటికీ ప్రజారాజధాని అమరావతేనని  టిడిపి అధినేత.మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చెప్పారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని...
టాప్ స్టోరీస్

‘జగన్ తుగ్లక్ తాత’

sharma somaraju
అమరవాతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీనియర్ జర్నిలిస్ట్ శేఖర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలు తుగ్లక్ కంటే ఘోరంగా ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ నిర్ణయం లాంటిదని విమర్శించారు....
రాజ‌కీయాలు

‘రాజీనామా చేయండి.. పోటీ పెట్టం’!

Mahesh
గుంటూరు: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
టాప్ స్టోరీస్

హైకోర్టును తరలించొద్దు: లాయర్లు

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ హైకోర్టు ఎదుట న్యాయవాదుల నిరసనకు దిగారు. హైకోర్టును తరలించొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రాయలసీమకు హైకోర్టును తరలించడం వల్ల కొత్త ఉద్యోగాలేమీ రావని లాయర్లు...
టాప్ స్టోరీస్

ఉత్తరాంధ్ర దోపిడీ అసలు లక్ష్యం

Mahesh
విజయవాడ: ఉత్తరాంధ్ర దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  టిడిపి అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వైసీపీకి కులరాజకీయాలు తప్ప.. అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి బడుగు, బలహీనవర్గాల...
టాప్ స్టోరీస్

రాజధానిగా కర్నూలే కరెక్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలులో హైకోర్టు ఏర్పాటును బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్వాగతించారు. ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని గతంలో బీజేపీ  టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు నిజం అయ్యేలా మంగళవారం ఏపీ...
న్యూస్

రివర్స్ వాక్‌తో టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ‘రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి’ అంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు.వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు.ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

జగన్‌ సర్కార్ ను మెచ్చుకున్న రాశీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దిశ చట్టంపై సర్వత్ర ప్రశంసలు లభిస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు...
టాప్ స్టోరీస్

జగన్‌ సర్కారుపై వెంకయ్య పొగడ్తలా!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై బహిరంగంగా స్పందించారు. రేపిస్టులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణను ట్విట్టర్ వేదికగా శ్లాఘించారు. ఈ చట్ట...
టాప్ స్టోరీస్

వైసిపి ప్రభుత్వంపై పవన్ నిప్పులు

sharma somaraju
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం...
రాజ‌కీయాలు

‘జనాల చెవిలో క్యాబేజీ’

sharma somaraju
అమరావతి: గ్రామ వాలంటీర్లకు అందజేయనున్న స్మార్ట్ ఫోన్‌ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల 83.80 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని ప్రభుత్వం ప్రకటించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
రాజ‌కీయాలు

‘రాష్ట్రంలో ఏకపక్ష పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు...
న్యూస్

విద్యార్థులకు తీపి కబురు

sharma somaraju
అమరావతి: జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించనున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి,...
టాప్ స్టోరీస్

ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి వస్తే దాడి చేస్తారా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వైసీపీ ప్రభుత్వం కుట్రలతో రాజధాని అమరావతి పూర్తిగా దెబ్బతిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ...
టాప్ స్టోరీస్

‘ప్రజా చైతన్యంతోనే ప్రభుత్వానికి బుద్ది చెబుతాం’

sharma somaraju
అమరావతి: ప్రజా చైతన్యం ద్వారానే ఈ ప్రభుత్వనికి బుద్ది చెబుతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. రాజధాని పర్యటన సమయంలో...
రాజ‌కీయాలు

ఆరు నెలల వైసిపి పాలనపై జనసేనాని విశ్లేషణ

sharma somaraju
అమరావతి: వైసిపి ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో విశ్లేషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన...
సెటైర్ కార్నర్

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో...
టాప్ స్టోరీస్

పెట్టుబడులకు భరోసా చట్టం?

sharma somaraju
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టం తీసుకురావాలన్న యోచన చేస్తున్నదట. ఈ విషయాన్ని మింట్ ఇంగ్లీష్ మ్యాగజైన్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్...
టాప్ స్టోరీస్

జగన్‌తో సహా బాబుపైనా సుజనా విమర్శలు

sharma somaraju
అమరావతి: బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఒక పక్క వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మరో పక్క టిడిపి అధినేత చంద్రబాబులపైనా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో పలు...