సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్
అమరావతి: సిబిఐ కోర్టు తీర్పుపైన హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సిబిఐ...