NewsOrbit

Tag : jagan review

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..మరో ప్రోత్సాహక పంపిణీ పథకం ..! ఎవరికంటే..?

sharma somaraju
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ రధాన్ని పురుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా, కరోనా కష్టకాలం వచ్చినా నవరత్న పథకాలను కొనసాగిస్తూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: అగ్రి గోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం వైఎస్ జగన్..! డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటే..?

sharma somaraju
AP CM YS Jagan: రాష్ట్రంలో వేలాది మంది అగ్రి గోల్డ్ బాధితులు తమకు డబ్బులు ఎప్పుడు వస్తాయా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గుడ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

AP CM Jagan: ఏపీలో ఆక్సిజెన్ కొరత తీర్చేందుకు జగన్ సర్కార్ ప్లాన్ అదుర్స్..!!

sharma somaraju
AP CM Jagan: కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది.. ఈ మహమ్మారి బారిన పడి దేశంలో రోజుకు 4,000 మందికి పైగా మరణిస్తున్నారు.. మరోవైపు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా కూడా రోజుకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan : ఏపి సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..! అది ఏమిటంటే…!?

sharma somaraju
AP CM YS Jagan : ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వివిధ వర్గాల సంక్షేమ కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan : పోలవరం ప్రాజెక్టు కీలక పనులపై సీఎం జగన్ సమీక్ష

sharma somaraju
YS Jagan : పోలవరం Polavaram ప్రాజెక్టు కీలక పనులపై ఏపి సీఎం వైఎస్ జగన్ YS Jagan నేడు అధికారులతో సమీక్ష జరిపారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, అప్ స్ట్రీం కాఫర్...
టాప్ స్టోరీస్

అమరావతిపై మళ్లీ సస్పెన్స్!

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్‌ సీఆర్డీఏ అధికారులతో రెండు గంటల సేపు...
న్యూస్

అమరావతి రైతులకు స్వీట్ న్యూస్

Mahesh
అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలును శుక్రవారం నుంచి పంపిణీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల...
న్యూస్

అమరావతిపై జగన్ సమీక్ష

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్‌ సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అమరావతి నిర్మాణం అంశంపై జగన్...