అమరావతి: జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనున్నారు. ఎస్సి, ఎస్టి, బిసి,...
అమరావతి: రాష్ట్రంలో 30వేల లోపు ఉద్యోగాలన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నూతనంగా ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్) పేరిట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు...