CM YS Jagan: మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కొత్త బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ఆయన తన క్యాంప్ కార్యాలయం నుండి ఇవేళ ప్రారంభించారు. ప్రజలు...