ఆ వైసీపీ నాయకుడికి మేం జై కొట్టలేం… కూటమి ప్రయోగం వికటిస్తోందా..?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తిరుపతి అసెంబ్లీ. ఇక్కడ పోరు ఆసక్తిగా మారింది. వైసీపీ ముఖ్య నాయకుడు.. టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ఇక్కడ...