బతికున్నంతకాలం వై ఎస్ చేద్దాం అనుకున్నది జగన్ రాత్రికి రాత్రి చేసేశాడు !
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలనలో మరో సంచలన ముద్ర వేసుకున్నారు. రైతన్నల జీవితం మార్చివేసే నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించే వైఎస్ఆర్ జలకళ ...