Breaking: జమ్ములో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్జర్ కొట్లి బ్రిడ్జి వద్ద బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి...
జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వీరు లష్కరే తొయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య బారాముల్లాలోని...
జమ్ము కశ్మీర్ లోని పుంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సావ్జియాన్ నుండి మండి వైపుకు వెళుతున్న మినీ బస్సు బరేలి నల్లా సమీపంలో లోయలో పడిపోయింది. ఈ సమయంలో బస్సులో 40...
శ్రీనగర్ : శాంతి భద్రతల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్లో వచ్చే నెల నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతిభద్రతలకు సమస్య తలెత్తే అవకాశముందని సంబంధిత ఏజెన్సీల నుంచి హెచ్చరికలు రావడంతో ఈ ఎన్నికలను వాయిదా...
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య నేటి ఉదయం జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో భద్రతాబలగాలు నిర్బంధ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీనగర్:జమ్మూకశ్మీర్లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నౌషెరా సెక్టార్లో ఉగ్ర కదలికలపై సమాచారం రావడంతో భారత బలగాలు కార్డన్...
జమ్ము: పాకిస్తాన్ సైనికులు సోమవారం జరిపిన కాాల్పుల్ల ముగ్గురు భారత పౌరులు మృతి చెందిన నేపథ్యంలో పాకిస్థాన్కు భారత్ సైనికులు గట్టిగా బుద్ది చెప్పాలని భావించారు. సరిహద్దుల వద్ద తరుచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని...