రోజు మారేకొద్దీ భారత దేశం మారిపోతున్నది. ఈ మార్పు మనకి వీధులలో, పని చేసే చోట, కుటుంబ సంభాషణలలో, పార్లమెంట్లో, ఇంటర్నెట్లో, మీడియాలో ఎక్కడ పడితే అక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. కొత్తగా అమిత బలశాలి...
ఒకపక్క 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో ఈ దేశం మునిగితేలుతుండగా , మరొకపక్క చిరిగిన గుడ్డలు వేసుకున్న ఈ దేశపు బాల బాలికలు “మేరా భారత్ మహాన్” అని రాసి ఉన్న, జాతీయ జండాలు,...
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయి పటేల్ స్వప్నాన్ని తాము సాకారం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, జమ్ము కశ్మీర్కు ప్రత్యేక...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్పై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రధాని నరేంద్ర మోది నివాసంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. కశ్మీర్పై ఏ విధమైన వ్యూహాలను అమలు చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయన్న...