అమరావతి: ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవంబర్ మూడవ తేదీన విశాఖలో తలపెట్టిన నిరసన ర్యాలీ(లాంగ్ మార్చ్)కి టీడీపీ మద్దతు ఉంటుందని ఆపార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ తరఫున...
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి తెలియకుండా కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయా ?అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆళ్ళగడ్డలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నట్టు వస్తున్నవార్తల నేపథ్యంలో పవన్...