రాష్ట్రానికి చేరుకున్న మాయావతి
విశాఖపట్నం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఎస్పి అధినేత్రి మాయావతి రాష్ట్రానికి చేరుకున్నారు. మంగళవారం విశాఖపట్నం చేరుకున్న మాయావతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానం పలికారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాయావతి కాన్వాయ్...