(రాజమండ్రి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) అంతర్వేది శ్రీ లక్ష్మీనర్శింహస్వామి వారి రథం దగ్ధమైన విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. ఈ ఘటనపై పలు పార్టీలు, సంఘాల నుండి పెద్ద ఎత్తున...
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక...
అమరావతి: మూడు రాజధానులపై ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసినా..ఎమ్మెల్యే రాపాక పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని అసెంబ్లీ...
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించాలని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఏపీ రాజధాని అంశంలో పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తూ.. కచ్చితంగా ఆ నిర్ణయానికి...
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై పవన్ కల్యాణ్ నిర్ణయంతో తనకు సంబంధం లేదన్నారు. పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు.. పార్టీలో రెండు...
అమరావతి: తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు క్షమాపణలు చెప్పాలని ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన...
అమరావతి: రైతు సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’ కార్యక్రమానికి ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. పార్టీ అధినేత ప్రతిష్ఠాత్మకంగా...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో వైసిపి సర్కార్ ప్రవేశపెడుతున్న నిర్బంధ ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పక్క ఆందోళన నిర్వహిస్తుండగా ఆసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ...
అమరావతి : తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త శేఖర్రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థాన పాలకవర్గ ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకరుగా జగన్ ప్రభుత్వం నియమించడం వివాదాస్పదం అవుతోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇదే శేఖర్రెడ్డిని టిటిడి...
అమరావతి: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో గురువారం అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా పర్యటించారు, పోలవరం ప్రాంతంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు. ఎమ్మెల్సీ నారా...
అమరావతి: అసెంబ్లీలో జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్పై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సభలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ప్రత్యేక హోదాపై తీర్మానం సందర్భంగా రాపాక వరప్రసాద్...