జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటుందని స్థాపించిన సమయంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఎక్కువగా మాత్రం ఏపీ రాజకీయాల పై నే ఫోకస్ పెట్టి పవన్ పొలిటికల్ అడుగులు వేయడం జరిగింది. 2014...
జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మొదటి సారి పొత్తులతో నెట్టుకొచ్చే చేసిన రెండోసారి 2019 ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఆ పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. పైగా పార్టీ పెట్టిన అధ్యక్షుడే...
వైసీపీపై ఒంటికాలితో లేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు..!! పార్టీకి రెబల్ గా మారిన ఆయన రోజుకో విషయంతో పార్టీని ఆడిపోసుకుంటున్నారు..! ఎక్కడ ఏ చిన్న టాపిక్ దొరికినా ఢిల్లీ...
జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు మొదలుకొని సినీ సెలబ్రిటీల వరకూ ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే...
“నా గురించి నేను పెద్దగా ఆలోచించను. అలాగే ఎక్కువగా ఊహించుకోను. నెల్లూరులో పెరుగుతున్నప్పుడు ఎలాంటి మధ్యతరగతి ఆలోచన దృక్పథంతో ఉన్నానో… ఇప్పుటికి అదే విధంగా జీవిస్తున్నాను. నన్ను లక్షలాది మంది అభిమానించడం, అదరించడం చూస్తుంటే...
మై డియర్ పవనూ…!! నిన్ను చుస్తే జాలేస్తుంది. కాదు.., నవ్వొస్తుంది…, కాదు కాదు వెగటు పుడుతుంది…!! ఏమన్నావ్ ఏమన్నావ్..?? * “రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోవాలి. ప్రధాని వచ్చి శంఖుస్థాపన చేసారు. రాష్ట్రంలో నెలకొన్న...
151 మంది ఎమ్మెల్యేలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలా వేగుతున్నాడో ఏమో గాని ఒకే ఒక్క ఎమ్మెల్యే తో జనసేనాని పవన్ కళ్యాణ్ కు రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. పవన్ కళ్యాణ్, తాను...
కర్ర విరగకూడదు.., పాము చావకూడదు…!! తడవకూడదు.., కానీ వర్షంలో తిరగాలి…! పొదుగు ఉండదు…, కానీ పాలు పిండాలి….!! స్థలం ఉండదు.., కానీ ఇల్లు కట్టెయ్యాలి…!! అవునండీ. ఇవన్నీ నిజాలే. ఇప్పుడు ఏపీలో బీజేపీ చేయాల్సినవి...
రిజర్వేషన్ల అంశంతో వైసీపీని ఇరుకున పెట్టే వ్యూహం కలిసి రాని బీజేపీ…పట్టించుకోని టీడీపీ .. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కొత్త డిమాండ్ తో కొత్త రాజకీయానికి తెర లేపే యత్నాలు...
పవన్ అభిమానులకు వర్మ స్నేహితుడిగా మారిపోయారు. పాపం పవన్ అభిమానులు…! “ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. తమ అభిమాన హీరోని కించపరిచేస్తున్నారేమో…, హేళన చేస్తున్నారేమో అనుకుని వర్మపై యమా వీరంగం చేసారు. కానీ వర్మ...
అభిమానులందు వీరాభిమానులు వేరయా అన్నట్లుగా ఉంది ఒక పవన్ అభిమాని యవ్వారం. తెలియక చేశాడా అంటే… ఆయన ఇచ్చిన ఇన్ ఫర్మేషన్ కరెక్టే! తెలిసేచేశాడా అంటే… పవన్ వీరాభిమానాయే! ఈ విషయంపై ఎలా స్పందించాలో...
ఈ మధ్య ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ విపరీతంగా కనిపిస్తున్నారు. అప్పుడెప్పుడో రెండు నెలల తర్వాత ఉన్న పుట్టినరోజుని ఇప్పటి నుండీ హడావిడి చేస్తున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే 27 ....
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ,జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూంటే ఆ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే వైసిపి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు.జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ...
టీడీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించటం కొందరు జన సైనికులకే నచ్చడం లేదు . టీడీపీ వాళ్ళు అవినీతిలో ఇరుక్కుని అరెస్ట్ అయితే మనకేంటి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనకు బయలుదేరుతుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఒక పక్క హైకోర్టు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ఉద్యమంతో పాటు రాష్త్రంలో ఇతర సమస్యలపైనా కలసి పనిచేయాలని బిజెపి, జనసేన నేతలు నిర్ణయించుకున్నారు. గుంటూరులోని హాయ్ల్యాండ్లో నేడు ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. రాజధాని రైతులకు...
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక...
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్కల్యాణ్కు పంపారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ ఉద్దండరాయునిపాలెంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న కాలభైరవ యాగం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ అమరావతి కోసం తమ వంతు...
అమరావతి: రాజధానిని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’ వాయిదా పడింది. లాంగ్మార్చ్ను వాయిదా వేసుకున్నట్లు బీజేపీ నేత తురగా నాగభూషణం ప్రకటించారు. త్వరలో కార్యాచరణ...
అమరావతి: పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన రాజధాని రైతులను పరామర్శించేందుకు వెళ్లాలని భావించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ విషయమై న్యాయపరమైన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అమరావతి రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్కు చెప్పుకోవడానికి మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి...
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మొదటి రోజు సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నేరుగా వెళ్లి సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో కాసేపు...
పొలిటికల్ మిర్రర్ జెండాలు కలిసి నడుస్తాయి. కానీ ఆంద్రప్రదేశ్లో ఎన్నికలకు చాలా ముందు దీర్ఘకాలిక లక్ష్యాలతో పొత్తు పొడిచింది. దీనిలో ఎవరి ఎజెండా వారిది. ఎవరి అవసరం వారిది. ఒకరికేమో అధికారం అండ కావాలి....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో బిజెపి, జనసేన పార్టీల కలయికపై వైసిపి పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఆ రెండు పార్టీల కలయిక వల్ల రాష్ట్రంలో వైసిపికి వచ్చే నష్టం ఏమీలేదని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: బిజెపి నేతలతో చర్చించాల్సిన అంశాలపై పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళీ హోటల్ నందు పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో కలిసి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. చినకాకాని...
అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మూడు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాల్లో అవకతవకలు జరిగి ఉండొచ్చని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు అభిప్రాయపడ్డారు. ఏపీకి మూడు...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఫార్ములాకు కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ డాక్టర్ కె చిరంజీవి మద్దతు పలికారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని...
అమరావతి: రాజధాని ప్రాంతంలో జనసేన నేతల బృందం పర్యటిస్తోంది. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్, కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో జనసేన బృందం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తూ ఆందోళన చేస్తున్న రైతాంగానికి సంఘీభావం...
అమరావతి: ఏపీలో భవిష్యత్తు లేని పార్టీగానే జనసేన ఉందంటూ ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాలనుకోవడం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం అన్నది సర్వసాధారణమేనని...
అమరావతి: రైతు సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’ కార్యక్రమానికి ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. పార్టీ అధినేత ప్రతిష్ఠాత్మకంగా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాకినాడ:ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ, శ్రీ జగన్ రెడ్డి సర్కారు వైఖరిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో ఒకరోజు రైతు సౌభాగ్య దీక్షచేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం...
అమరావతి: ఉల్లిపాయల కోసం ఏపీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినే పవన్ కల్యాణ్ అన్నారు. ఉల్లి కోసం జనాలు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు....
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం...
చిత్తూరు: ‘పవన్ కళ్యాణ్ను తిట్టాలి, వాళ్లను తిట్టాలి, వీళ్లను తిట్టాలి అనే ధ్యాసే తప్ప రైతుకు అండగా ఉండాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఉంది’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని...
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనబడటంతో మంత్రులు...
చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదా అని జనసేన...
తిరుపతి: మతం మార్చుకున్న సీఎం జగన్.. కులాన్ని ఎందుకు వదలటం లేదని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మతం మార్చుకుంటే ఇంకా కులం ఉండకూడదని వ్యాఖ్యానించారు. తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్...
అమరావతి: వైసిపి ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో విశ్లేషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన...
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆయన ఇక్కడ నుండి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పర్యటన రాజకీయ లబ్దికోసం కాదని పవన్ వెల్లడించారు. కడప జిల్లా...
అమరావతి: ఏపీలో బలమైన రాజకీయ పార్టీగా ఎదగాలనుకుంటున్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీని విస్తరించింది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ చైర్మన్ గా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యకలాపాలు సాగిస్తోంది. కొత్తగా మరో నలుగురు...
అమరావతి: సిద్ధాంతాలకు కట్టుబడిన రాజకీయ పార్టీగా నాయకత్వం చెప్పుకుంటున్న జనసేన నుండి ముఖ్య నాయకులు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోవడం ఆ పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుందని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్ మీడియాలో కీలకమైన ట్విట్టర్ యాజమాన్యం జనసేన పార్టీకి షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే ముఖ్యమైన ఖాతాలను బ్లాక్ చేసింది. పవన్ కల్యాణ్...
అమరావతి: పార్టీ బలోపేతానికి జనసేన నేత పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఇప్పటికే పార్టీ పోలిట్బ్యూరోను, రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించిన పవన్ కళ్యాణ్ ఇక సమావేశాలు జరిపి పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై...
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది జనసేన పార్టీ తేల్చుకోలేక పోతుంది. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలు స్థానిక...
విజయనగరం: విజయనగరం అవినీతి సామ్రాజ్య కోటల్ని బద్దలు కొట్టి తీరుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయనగరంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. విజయనగరంలో...