లక్నో, జనవరి 21: అర్ధ కుంభమేళా సందర్భంగా దర్శకుడు వినోద్ కప్రి తన ట్విట్టర్లో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రయాగ్ రాజ్లో స్నానం చేస్తున్న ఫొటోను పెట్టారు. ఈ ఫొటో...
నేషనల్ హెరాల్డ్ కార్యాలయం ఖాళీ చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థ అధీనంలో నేషనల్ హెరాల్డ్ నడుస్తోంది. ఈ సంస్థ కాంగ్రెస్ అధినాయకులైన సోనియా గాంధీ కుటుంబం యాజమాన్యంలో నడుస్తోంది. నేషనల్...