ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పై వచ్చిన కథనాలను ఖండించిన ఐఏఎస్ సంఘం
ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి కడపలో పర్యటించిన సమయంలో పలు మీడియాల్లో అక్కడ సీబీఐ విచారణకు హజరైన వారితో కలిసి కారులో ప్రయాణించారంటూ వార్తలు వచ్చాయి....