JD Lakshminarayana: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ..జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ .. బిగ్ ట్విస్ట్ ఏమిటంటే..?
JD Lakshminarayana: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అనుకున్నట్లుగానే సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. జై భారత్ నేషనల్ (జేబీఎన్పీ) పేరుతో పార్టీని ఆయన...