‘కశ్మీరీలకు పాక్ లో ఉగ్ర శిక్షణ’
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కశ్మీరీలు పాకిస్థాన్లో శిక్షణ పొందారని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. ఒసామా బిన్ లాడెన్, జలాలుద్దీన్ హక్కానీలు పాక్ హీరోలేనని ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఓ...