జియో నుంచి పోస్ట్పెయిడ్ ప్లస్ ప్లాన్లు.. అద్భుతమైన లాభాలు..
టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.399, రూ.599, రూ.799, రూ.999, రూ.1499 పేరిట ఆ ప్లాన్లు లభిస్తున్నాయి. వీటన్నింటిలోనూ డేటా రోల్ ఓవర్ సౌకర్యాన్ని...