ఇటీవల కన్నుమూసిన ప్రముఖ తెలుగు రచయిత ఆదివిష్ణు, నా చిన్నప్పుడు “జ్యోతి” మాసపత్రికలో ఒక నవల రాశారు. దాని శీర్షిక “రాక్షసీ, నీ పేరు రాజకీయమా? వర్ధిల్లు!”. ప్రస్తుతం మనదేశంలో పాలకులూ, వారి శ్యాలకుల...
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్యూ)లో ముసుగులు ధరించిన దుండగులు దాడిలో తీవ్రంగా గాయపడిన యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్యూఎస్యూ) ప్రెసిడెంట్ అయిషీ ఘోష్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆదివారం రాత్రి విద్యార్థులు, అధ్యాపకులపై దుండగులు జరిపిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మోదీ అండతో మూకలు...
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో ముసుగులు ధరించిన కొందరు దుండగులు వర్సిటీలోని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి కర్రలు, రాడ్లు, రాళ్లతో విద్యార్థులపై దాడులకు పాల్పడిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దుండగుల దాడిలో అనేకమంది...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్యూ)లో ఉద్రిక్తత నెలకొంది. ముసుగులు ధరించిన దుండగులు క్యాంపస్లోకి విద్యార్థులపై, టీచర్లపై విచక్షణారహితంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి...
న్యూఢిల్లీ: అడ్డగోలుగా ఫీజులు పెంచారంటూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యు) విద్యార్ధులు సోమవారం పెద్దఎత్తున నిరసనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను రంగంలోకి దించినా పెద్ద ప్రయోజనం లేకపోయింది. పోలీసులు లాఠీలతో,...